Actor Sivaji : మాట తప్పిన శివాజీ - నాకు అన్యాయం జరిగిందని ఏడ్చిన అమర్ దీప్ - ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..!
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది . ఇక 12వ వారం కెప్టెన్సీ టాస్క్ లో హైడ్రామా నడిచింది. మరీ ముఖ్యంగా అమర్ దీప్ శివాజీ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. దీని గురించి నాగార్జున అమర్ దీప్ శివాజీ లను నిలదీశారు. శనివారం ఎపిసోడ్లో ముందు అమర్ ని నిల్చోబెట్టి వీడియోను చూపించారు. అందులో అమర్ అద్దం ముందు నిలబడి ఉన్న ఛాన్స్ కూడా పోయింది అని ఏడుస్తున్నాడు.
ఇక నాగార్జున అమర్ నువ్వే కదా సింపతి గేమ్ ఆడొద్దు అని చెప్పావు మరి ఇది ఏంటి అని అడిగారు. ఇది డ్రామా కాదు సార్. నమ్మిన వాళ్లు మాట తప్పారు. దీంతో నాకు అనుకోకుండా ఏడుపు వచ్చేసింది. నేను బయట కూడా అలానే ఉంటాను సార్ అని అమర్ చెప్పాడు. ఈ విషయంపై శివాజీని అడుగుదామని నాగార్జున అన్నారు. శివాజీ అమర్ ని కెప్టెన్ చేస్తానని మాట ఇచ్చావు. ఎందుకు మాట తప్పవు అని అడిగారు. దీంతో శివాజీ అవును సార్ అప్పుడు కూడా డిప్యూటీలని ఎవరిని పెట్టుకుంటావు అని అడిగితే వాళ్లనే చెప్పాడు. అందుకే ఇక అనవసరం అని మాట తప్పాను శివాజీ చెప్పాడు.
దీంతో నాగార్జున డిప్యూటీలలో శోభ, ప్రియాంకలను పెట్టుకుంటే ఏమైంది. నీకేంటి ప్రాబ్లం అని అడిగారు. ఇక శివాజీ బాగోలేదు సార్ న్యాయంగా బాలేదు అంటూ అన్నాడు. నువ్వు ప్రశాంత్, యావర్ ని తీసుకున్నప్పుడు అమర్ వాళ్ళిద్దరిని తీసుకుంటే తప్పేంటి అని నిలదీశారు. ఇంతలో అమర్ సార్ యావర్ అయినప్పుడు వాళ్లలోనే ఎలా తీసుకున్నాడో తర్వాత శివాజీ అన్న కూడా వాళ్ళని తీసుకున్నాడు అని అమర్ చెప్పాడు. అయితే నాగార్జున నువ్వు కెప్టెన్ అయిన వాళ్ళని అవ్వనివ్వనని చెప్పావు కదా మరి డిప్యూటీలు అయితే ఓకేనా అంటూ అమర్ ని నాగార్జున ప్రశ్నించారు. బ్యాచ్ కాదు కప్పు ముఖ్యం, దానికోసం ఆడు అని నాగార్జున అన్నారు.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.