nandamuri BalaKrishna back to back movie not right fans says
BalaKrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో దాదాపుగా రెండు వందల కోట్ల వసూళ్లను అఖండ వసూళ్లు చేసిందని.. అత్యధిక థియేటర్లలో అఖండ సినిమా 50 రోజులను పూర్తి చేసుకుందని వార్తలు వచ్చాయి. అఖండ సాధించిన విజయం తో బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా మాస్ లుక్ బాలయ్యకు మరో విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయం అన్నట్లుగా ఉన్నాయి.
అఖండ సినిమా తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమాల జాబిత చాలానే ఉన్నాయి. గోపీచంద్ మలినేని సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు బాలయ్య బాబు ఓకే చెప్పాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను ఇదే ఏడాదిలో పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమాను ఇదే ఏడాది విడుదల చేయబోతున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
nandamuri BalaKrishna back to back movie not right fans says
ఈ రెండు సినిమాలు కాకుండా బాలయ్య మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అవ్వడం నందమూరి అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యింది. అఖండకు ముందు బాలయ్య వరుస ఫ్లాప్ లతో సతమతం అయ్యాడు. కనుక బాలయ్య ఇప్పుడు అఖండ సినిమా జోరు ను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఫలితారు తారు మారు అయ్యే అవకాశం ఉంది. తొందరపడి సినిమాలను చేయడం కంటే మెల్ల గా చేయడం మంచిదని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.