Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని వచ్చిన రష్మిక మొదట్లో కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత ఎక్కువ ఛాన్సులు రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా మారింది. బుల్లితెరలో మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది రష్మీ. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కూడా నటిస్తూ తనేంటో నిరూపించుకుంటుంది. అలాగే రష్మీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మీ చేసిన వ్యాఖ్యలకు ఓ నేటిజన్ ఫైర్ అయ్యాడు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మనందరికీ తెలిసిందే రష్మీ మూగజీవాలను హింసిస్తే వాళ్లకు క్లాస్ పీకుతుందని. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కోడిపందాలలో గెలిచాను అంటూ సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేశాడు. దీంతో రష్మి మూగజీవాలను హింసిచ్చి మీ పైశాచిక ఆనందం ఏంటి అని ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చింది. ఇదే విషయంపై మరో నెటిజన్ నీకు దమ్ముంటే జల్లికట్టుపై మాట్లాడు..
తమిళనాడు వాళ్లు నిన్ను చెప్పు తీసుకొని కొడతారు. అడగటానికి నీకు ధైర్యం లేదు. నిన్ను ఎంత పెద్ద స్టార్ ని చేసిన తెలుగు ఇండస్ట్రీ పై పడి ఎందుకు ఏడుస్తావు అని వల్గర్ గా కామెంట్లు చేశాడు. దీంతో రెచ్చిపోయిన రష్మీ మళ్లీ అతడికి గట్టిగా రిప్లై ఇచ్చింది. మీ ప్రతాపం నోరు లేని మూగజీవాలపైన, కోడి కాళ్లకు కత్తి కట్టి కారం పెట్టి రెచ్చగొట్టడం మీ సాంప్రదాయమా ఎవరు చేయమన్నారు అలా సమాజంలో జరుగుతున్న తప్పులపై ప్రశ్నించండి అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీంతో రష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
This website uses cookies.