Jabardasth : తెలుగు బుల్లి తెరపై సెన్షేషన్ క్రియేట్ చేసిన జబర్దస్త్ కమెడియన్స్ లో చాలా మంది ప్రేమలో ఉన్నారు అంటూ వారి ప్రేమ కథలను చూపించడం ద్వారా రేటింగ్ ను దక్కించుకుంటుంది ఈటీవీ. సుడిగాలి సుధీర్ మరియు రష్మీలతో మొదలు అయిన ఈ వ్యవహారం ఎంతో మందిని చూపించి రేటింగ్ ను అమాంతం పెంచేసుకున్న విషయం తెల్సిందే. ఇమాన్యూల్, వర్ష వంటి ప్రేమ జంటలను కేవలం రేటింగ్ కోసం చూపించిన ఈటీవీ కొద్ది మంది ప్రేమలో నిజం ఉందని చెప్పకనే చెబుతోంది. నిజమైన ప్రేమ కథల్లో ఒకటి నూకరాజు మరియు ఆసియా.
వీరిద్దరు కూడా ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ షో ద్వారా పాపులారిటీని దక్కించుకున్నారు. వీరిద్దరి మద్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మద్య మంచి సన్నిహిత్యం ఏర్పడటం ఆ తర్వాత జబర్దస్త్ తో పాటు ఇతర కార్యక్రమాల్లో ఇద్దరిని చూపించడం జరిగింది. ఒక ఎపిసోడ్ లో ఇద్దరి ప్రేమ విషయాన్ని రివీల్ చేశారు. అప్పుడు కొందరు అది నిజం కాదని.. సుధీర్, రష్మీ మరియు ఇమాన్యూల్ వర్షల మాదిరిగా రేటింగ్ కోసం చేస్తున్న స్టంట్ అంటూ సోషల్ మీడియాలో చర్చించడం జరిగింది. అసలు విషయం ఏంటీ అంటే ఇద్దరు ప్రేమించుకున్నారు.
కాని కొన్నాళ్లుగా ఇద్దరు స్టేజీ పై లేదా సోషల్ మీడియాలో కలిసి కనిపించక పోవడంతో ఇద్దరు ఎప్పుడు చూసినా వేరు వేరుగా ఉంటూ ఉండటంతో ఆసియా మరియు నూకరాజుల ప్రేమ మూడు నాళ్ల ముచ్చటగా మారిందా అంటూ చర్చ మొదలు అయ్యింది. ఎట్టకేలకు వారిద్దరి ప్రేమకు సంబంధించిన క్లారిటీ వచ్చే వారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ను చూస్తే క్లారిటీ రాబోతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆసియా కన్నీళ్లు పెట్టుకోవడం.. నూకరాజు ఆమె కాళ్లు పట్టుకోవడం తో ఇద్దరి మద్య రియల్ లవ్ అలాగే ఉంది.. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చర్చ జరుగుతోంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.