
samantha tattos hot topic now
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ మాములుగా లేదు. తెలుగులో కొంత కాలం గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే తమిళ చిత్రాన్ని కంప్లీట్ చేసేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సమంత నెటిజన్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఓ నెటిజన్ ఆమె ఇయర్ పియర్సింగ్ గురించి ప్రశ్నించారు. దీనిపై రియాక్ట్ అయిన సామ్.. ఈ ప్రశ్న అడిగినందుకు సంతోషం. ఈ ఎయిర్ పియర్సింగ్ నొప్పి తగ్గడానికి సుమారు 6నెలలు పట్టింది అంటూ చెప్పుకొచ్చింది.థియేటర్ లో చూసిన తొలి చిత్రం ఏదని ప్రశ్నించగా.. జురాసిక్ పార్క్ అని బదులిచ్చింది. ఇక తన తొలి సంపాదన రూ. 500 అట. హోటల్ హోస్టెస్ గా పనిచేసినందుకు ఆ మొత్తం ఇచ్చారట. ఓ అభిమాని సమంతని టాటూల గురించి ప్రశ్నించాడు. మీరు ఎప్పటికైనా వేయించుకోవాలనుకునే టాటూలు ఏంటని అడిగాడు. దీనికి సమంత కాస్త సమయం ఆలోచించుకుని బదులిచ్చింది. ఇక తానూ టాటాలే వేయించుకోకూడదు అనుకుంటున్నట్లు బదులిచ్చింది. తనకు ఆలోచన లేదని సామ్ తెలిపింది. అయితే సమంత ఆల్రెడీ మూడు టాటూలు వేయించుకుని ఉంది.
samantha reacts about ear piercing
తెలుగులో సమంత చేతిలో రెండు ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ ఉన్నాయి. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమాతో పాటు యశోద సినిమాలో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తోంది సమంత. ఇక తాజాగా శాకుంతలం సినిమాకు సంబంధించి మరో అప్డేట్ను షేర్ చేసింది సామ్. ఇప్పటికే షూటింగ్ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. శాకుంతలం సినిమాకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేశానంటూ సామ్ తన ఇన్స్టాగ్రామ్లో అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసుకుంది.గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను టీమ్వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
This website uses cookies.