
Samantha shed tears after touching Naga Chaitanya
Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకొని 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వారి వైవాహిక బంధం సజావుగా సాగకపోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఉండటానికి చాలా పూజలు చేయించారు.. అయిన ఫలితం లేకుండా పోయింది. విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. విడాకులపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్పై స్పందిస్తూ.. సమంతా అప్పుడప్పుడూ వార్తల్లో నిలిచారు. వరుస సినిమాలు ఓకే చేస్తూ కూడా అమె ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు. ఇక నాగ చైతన్య మాత్రం అడపా దడపా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తప్పా..
మీడియా ముందు పెద్దగా రాలేదు.అయితే సమంత , నాగ చైతన్య విడిపోయాక వారి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు త్వరలో కలుస్తున్నారని, కలిపేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని ఎవరికి నచ్చినట్టు వారు రాసుకొస్తున్నారు. అయితే వీళ్ళకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది. పెళ్ళి అయిన తరువాత .. ఫస్ట్ నైట్ రోజు సమంతకు ఎప్పటికి గుర్తుండి పోవాలని ఓ కాస్ట్లీ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడట నాగ చైతన్య . ఆ రింగ్ ఎంతో ఇష్టంగా తమ పేర్లు లోని మొదటి లెటర్స్ వచ్చేలా లవ్ గుర్తుతో డిజైన్ చేయించాడట చైతన్య ప్రేమతో ఇచ్చిన రింగ్ సమంతకు చాలా నచ్చగా, దాన్ని జాగ్రత్తగా దాచుకుందట.
samantha returns the gift to Naga Chaitanya
అయితే విడాకులు తర్వాత ఆ గిఫ్ట్ని సమంత తన స్టాఫ్ ద్వారా చైకు ఇచ్చిందట. విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిన సమంత ఆ రింగ్ ను వెనక్కు ఇవ్వడం వల్ల ఆమె ఇంక చై తో ఉండడం ఇష్టం లేదు అని పరోక్షంగా చెప్పిన్నట్లే గా అంటున్నారు నెటిజన్స్. ఆ మధ్య రామానాయుడు స్టూడియోస్ లో ఇద్దరు ఎదురెదరు పడినా కూడా మాట్లాడుకోలేదట. నాగ చైతన్య నటిస్తున్న బంగార్రాజు, సమంత నటిస్తున్న యశోద షూటింగ్లు రామానాయుడు స్టూడియోలో జరగగా, ఓ సమయంలో ఇద్దరు ఎదురు పడగా ఎడమొఖం పెడమొఖంలా ఉన్నారట. చూస్తుంటే వారు ఇప్పట్లో కలిసే లేరని తెలుస్తుంది.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.