Samantha : సమంత ప్రస్తుతం ఇంట్లో ఎంజాయ్ చేస్తోంది. మొన్నటి వరకు బాలిలో ఎంజాయ్ చేసి వచ్చింది. బాలి అందాలను వీక్షిస్తూ కనిపించింది. ఇప్పుడు సమంత బయటకు రావడం లేదు. చాలా రోజుల తరువాత చిన్మయి ఇంట్లో కనిపించింది. చెన్నైలో సమంత సందడి చేసింది. చిన్మయి పిల్లలతో కలిసి ఆడిపాడింది. ఆ వీడియోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక మొన్న జరిగిన ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత కనిపిస్తుందని అంతా అనుకున్నారు.కానీ ఆ ఈవెంట్కు సమంత డుమ్మా కొట్టేసింది.
సమంత తన జిమ్ ట్రైనర్, తన పెట్స్తో ఉన్న ఫోటోలను మాత్రం నిత్యం షేర్ చేస్తూనే ఉంది. జిమ్లో సమంత బాగానే కష్టపడుతోంది. తాజాగా సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన పెట్స్, తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నామనేది, ఎలా చిల్ అవుతున్నామనేది చూపించింది. ఇందులోని ఓ ఫోటో మీద ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. సమంత మొహం వంకర పెట్టడంతో ట్రోల్ చేస్తున్నారు. ఆ మొహం ఏంటి అలా తిరిగిపోయింది.. వంకరపోయింది.. పక్షవాతం వచ్చిందా? అంటూ ఇలా నానా రకాలుగా ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు.
సమంతకు బాగా లేదని, రెస్ట్ తీసుకుంటోందని, అందుకే ఈవెంట్కు రాలేకపోయిందని ఖుషి ట్రైలర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. సమంత రాకపోయి ఉంటే.. ఇంకో పదేళ్లు అయినా కూడా సినిమా షూటింగ్ను ఆపేసేవాళ్లమని విజయ్ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సమంత ఖుషి సినిమాతో కమ్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి. అసలే ఖుషి సినిమాతో ముగ్గురి జీవితం ముడి పడింది. శివ నిర్వాణ, విజయ్, సమంతలను ఫ్లాపుల్లోంచి బయటపడేసే చిత్రంగా ఖుషి రానుందని అంతా అనుకుంటున్నారు. మరి సెప్టెంబర్ 1న ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.