Samantha : ఏమాయ చేసావె సినిమాలో కలిసి నటించి ఆ సినిమా టైం లోనే ప్రేమలో పడిన సమంత, చైతు ఇద్దరు స్నేహితులుగా మారి ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమకి పెద్ద వాళ్లు కూడా ఓకే చెప్పడంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే మూడేళ్లకే వీరి మధ్య ఏవో తేడాలొచ్చి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చినా సైలెంట్ గా ఉండి ఫైనల్ గా ఇద్దరం డైవర్స్ తీసుకుంటున్నాం అని షాక్ ఇచ్చారు. అసలు అంతగా ప్రేమించుకున్న వీరిద్దరు విడిపోవడం ఏంటని అందరు షాక్ అయ్యారు.
కలిసి ఉన్న కొంతకాలం జోడీ అంటే వీరిదే అనేలా అనిపించిన నాగ చైతన్య, సమంత విడిపోవడాన్ని ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేదు. అయితే నాగ చైతన్య విషయంలో సమంత ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అన్నది నాగ చైతన్య తల్లి లక్ష్మితో పంచుకుందట. ఇంతకీ సమంత ఎందుకు ఆ డెశిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆమె ఎందుకు చైతుని దూరం చేసింది అన్నది తన అత్తతో పంచుకుందట. అయితే సమంత చెప్పిన విషయాలు ఆమెకి కూడా షాకింగ్ గా అనిపించాయని తెలుస్తుంది. చైతు పెళ్లికి ముందు ఉన్నంత ప్రేమగా పెళ్లి తర్వాత ఉండట్లేదని. తన స్వేచ్చకి కూడా అడ్డు వస్తున్నాడని. భర్త అంటే గౌరవం ఉన్నా తన మాటే వినాలని చెప్పడం కరెక్ట్ కాదని సమంత తన వాదన వినిపించిందట.
అయినా సరే ఇన్ని జరిగినా చైతు తనని అర్ధం చేసుకుని ఉంటా అంటేనే కలిసి ఉంటానని.. లేకపోతే విడిపోతానని అన్నదట. చైతు మాత్రం తనని కంట్రోల్ చేయడాన్ని సహించలేని సమంత దీనికన్నా ఒంటరిగా ఉండటం బెటర్ అని భావించింది. అందుకే ఆమె అక్కినేని ఫ్యామిలీ నుంచి దూరం అయ్యింది. అయితే డైవర్స్ తర్వాత సమంత వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. శాకుంతలం, యశోద రెండు సినిమాలు చేస్తుంది. విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా కూడా చేస్తుంది సమంత. ఈ 3 సినిమాలతో సమంత చెలరేగిపోతుంది. ఇదే కాదు బాలీవుడ్ లో కూడా సమంత వరుస సినిమాలు, వెబ్ సీరీస్ లతో దూసుకెళ్తుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.