Sreemukhi : వంగి వంగి చూపిస్తోన్న శ్రీముఖి ఫోటోలు చూసి .. సినిమా ఆఫర్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్ ..!!

Advertisement
Advertisement

Sreemukhi : బుల్లితెరపై ప్రసారమైన పటాస్ షో తో శ్రీముఖి యాంకర్ గా పరిచయమైంది. హీరోయిన్ కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీముఖి అనుకోని కారణాలతో బుల్లితెరపై యాంకరింగ్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. తన అల్లరితో, చిలిపి చేష్టలతో యాంకరింగ్ చేస్తూ జనాల్లో మంచి గుర్తింపు సంపాదించు కుంది. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్స్ లలో ఒకరుగా శ్రీముఖి కొనసాగుతుంది. ఇదే క్రేజ్ తో అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

Sreemukhi latest pics viral in Social media

అయితే తాజాగా శ్రీముఖి ఓ ఫోటోషూట్ కి సంబంధించిన పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం మర్చిపోయిందట. ఇప్పుడు గుర్తుకు రావడంతో ఇంత గ్లామర్ ఫోటోలను ఫాన్స్ తో పంచుకోకుండా ఎలా వదిలేసాను అంటూ వాపోయింది. లేట్ అయినా ఇవ్వాల్సిన ట్రీట్ ఇచ్చింది. వంగి వంగి ఎద అందాలను చూపించింది. హాట్ షో చేయడంలో శ్రీముఖి హద్దులు దాటేసిందని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఈ ఫోటోలు చూసి పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో 4.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. శ్రీముఖి అందాలకు అలవాటు పడ్డ జనాలు చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు.

Advertisement

Sreemukhi latest pics viral in Social media

శ్రీముఖి రోజురోజుకీ తన గ్లామర్ షో పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. యాంకరింగ్ లో తిరుగులేని దశలో ఉంది. పలు షోలకు యాంకర్ గా చేస్తూ సత్తా చాటుతుంది. కొద్ది కాలంలోనే ఎదిగిన శ్రీముఖి టాప్ యాంకర్స్ లలో ఒకరిగా చేరింది. ఇక ఒక పక్క యాంకరింగ్ చేస్తూ మరోపక్క అడపా దడపా సినిమాలలో నటిస్తుంది. క్రేజీ అంకుల్స్ సినిమాలో శ్రీముఖి హీరోయిన్ రోల్ చేశారు. లీడ్ హీరోయిన్ గా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. అలాగే డిజిటల్ సిరీస్లు, సినిమాలకు సైన్ చేస్తున్నారట. అనసూయ మాదిరి సిల్వర్ స్క్రీన్ మీద శ్రీముఖి సత్తా చాడటం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బీబీ జోడి షోకు యాంకరింగ్ చేస్తుంది శ్రీముఖి.

Advertisement

Recent Posts

Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!

Thirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు…

52 minutes ago

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

3 hours ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

4 hours ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

5 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

6 hours ago

Amaravati Farmers : అమరావతి రైతులకు పండగ లాంటి వార్త..!

Amaravati Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజధాని అమరావతి ( Amaravati ) నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ..…

8 hours ago