
రంగస్థలం సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా – అక్కినేని సమంత హీరోయిన్ గా నటించింది. సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రంగస్థలం రాం చరణ్ తో పాటు సుకుమార్, సమంత ల కెరీర్ లో కూడా ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోతుందనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు స్టైలిష్ చిత్రాలు తీసి సూపర్ హిట్స్ అందుకునే సుకుమార్ ఫస్ట్ టైం కల్ట్ కంటెంట్ తో రంగస్థలం సినిమా తీసి ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు.
రంగస్థలం చూసిన స్టార్ హీరోలందరూ సుకుమార్ ని ఏమడిగారో తెలుసా ..?
ఈ సినిమా చూసిన చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు రంగస్థలం లాంటి కథ చెప్పమని సుకుమార్ ని కోరారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడిగా సుకుమార్ కి హీరోగా అల్లు అర్జున్ కి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు సుకుమార్.
ఈ సినిమా కథ కూడా ఇలాంటి కల్ట్ కంటెంట్ తోనే తెరకెక్కబోతుందని చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పుడు సుకుమార్ రంగస్థలం సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రాం చరణ్ ప్రెసిడెంట్ గా నటిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా వినిస్తోంది. ప్రెసిడెంట్ గా రాం చరణ్ పాత్ర చాలా హుందాగా ఉంటుందని.. ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని రాం చరణ్ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తారని సమాచారం.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
This website uses cookies.