Custard Apple : సీతాఫలం తింటే బరువు పెరుగుతారా.? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..!!
Custard Apple : సీతాఫలం తింటే బరువు పెరుగుతారా.? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. సీతాఫలం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సీతాఫలంలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సీతాఫలంలో ప్రోటీన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సీతాఫలం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరానికి చలవ చేయడంతో పాటు రక్తహీనత సమస్య నుంచి కూడా రక్షిస్తుంది. ఇందులో ఉండే కాపర్ మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం ఇవ్వడానికి సహాయపడతాయి. కొంతమందికి సీతాఫలం గురించి కొన్ని అపోహలు ఉంటాయి.
సీతాఫలం తింటే బరువు పెరుగుతారని అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. సీతాఫలంలో కొవ్వులు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉండి క్రమంగా బరువు తగ్గొచ్చు.. సీతాఫలంలో ఉండే విటమిన్ b6 ఎసిడిటీ, కడుపుబ్బరం, అల్సర్లు వంటి సమస్య నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.పి సి ఓ ఎస్ ఉన్నవారిలో హార్మమన్ల మార్పు వలన అలసట, నీరసం, చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయి..
సీతాఫలంలో ఏదైనా అధికంగా ఉంటుంది. పి సి ఓ ఎస్ ఉన్నవారు సీతాఫలం తింటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఈ పండులోని ఫైబర్ గర్భిణీలలో మలబద్ధకాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆక్సిడెంట్లు వాంతులు ,వికారం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గుండె పై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి మెగ్నీషియం నిండి ఉన్న శీతాకాలం ఆ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే ఇతర కణజాలు విటమిన్ సి రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. షుగర్ పేషెంట్లు సీతాఫలం తినడానికి సందేహిస్తూ ఉంటారు. సీతాఫలంలో ఇండెక్స్ తక్కువగా ఉండడంతో షుగర్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా సీతాఫలాన్ని తినవచ్చు నిపుణులు చెప్తున్నారు..
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.