Diabetes : ప్రస్తుతం కాలంలో ఎక్కువ మందికి ఉంటున్న రోగం ఏదైనా ఉందా అంటే అది షుగర్. ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా చాలామందికి వస్తోంది. అయితే ఈ వ్యాధి చాలా రకాలుగా ఉంటుంది. ఒక్కో స్టేజ్ లో ఒక్కో రకంగా దీని ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎలాటి పండ్లు తీసుకోవాలి అనేది అందరికీ ఉండే సందేహం. చాలామంది ఏ పండ్లు తినకూడదు అనుకుంటారు. ఎందుకంటే అన్ని పండ్లు తీయగా ఉంటాయి కాబట్టి పండ్లు తనరు. కానీ గ్లూకోజ్ లెవల్స్ను కంట్రోల్ లో ఉంచుకునేందకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.
ముఖ్యంగా కూరల్లో ఆకు కూరలతో పాటు చిక్కుడు కాయలు లాంటివి తింటూ ఉండాలి. ఇక పండ్ల విషయానికి వస్తే మాత్రం ఏవి పడితే అవి తినకూడదు. పండ్లలో చాలా వాటిల్లో పీచుపదార్థాలు ఉంటాయి. ఇలాంటి పండ్లు తింటే మాత్రం గ్లూకోజ్ లెవల్స్ బాగా పెరుగుతాయి. అయితే షుగర్ పేషెంట్లు యాపిల్స్, ద్రాక్షపండతో పాటుగా పీచెస్, బేరి, రేగు, అలాగే అవకాడోస్, చెర్రీస్ లాంటి పండ్లు తినొచ్చు. ఇందులో గ్లూకోజ్ చాలా తక్కువగా ఉంటుంది. మెటబాలిక్ సమస్య ఉంటే మాత్రం ఎక్కువగా అరటి లేదా మామిడి పండ్ల రసాలు తీసుకోవాలి.
అయితే ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు తినకూడదు. ఎందుకంటే షుగర్ పేషెంట్లలో చాలా వరకు జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ వ్యాధి గ్రస్తులు మధ్యాహ్న సమయంలోనే ఎక్కువగా పండ్లు తింటూ ఉండాలి. ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల దాకా పండ్లు తింటే జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. ఇక యోగా లేదా వ్యాయామం చేసే వారు కూడా ఈ సమయాల్లోనే తీసుకుంటే చాలామంచిది. ఇలా పండ్లు తినడం వల్ల , విటమిన్లు పుష్కలంగా మన శరీరానికి లభిస్తాయి. ఇవి మన బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి బాగా ఉపయోగపడుతాయి.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.