
Rice Roti : రైస్ లేదా చపాతి... ఈ రెండిట్లో ఏది తింటే బరువు త్వరగా తగ్గుతారు...!
Rice Roti : ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలని, స్లిమ్ గా ఉండాలని, అందంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే అధిక బరువు పెరగటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. వెయిట్ తగ్గాలని ఎన్నో రకాల డైట్స్ ను ఫాలో అవుతుంటారు. అలాంటి డైట్ లో రైసు లేదా చపాతి ఈ రెండిట్లో ఏది తింటే బరువు తగ్గుతారు అనే దానిపై ఇప్పుడు తెలుసుకుందాం… అధిక బరువు తగ్గాలంటే మనం తినే ఆహార పదార్థంలో ఎక్కువగా ప్రోటీన్లు ఉండేటట్లు తీసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉండాలి అని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మన ఇండియన్ కల్చర్ లో భోజనం చేసే సమయంలో రైస్ తో పాటు రోటీలు కూడా ఉండాల్సిందే… కానీ అందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. మరి బరువు తగ్గేదెలా అని అనుకుంటున్నారా..?
Rice Roti : రైస్ లేదా చపాతి… ఈ రెండిట్లో ఏది తింటే బరువు త్వరగా తగ్గుతారు…!
అధిక బరువు తగ్గించుకోవాలని అనుకునేవారు రాత్రి సమయంలో తేలికపాటి భోజనాన్ని తీసుకోవాలి. అంతేకానీ ఫుల్ గా భోజనం తిని బరువు తగ్గాలంటే తగ్గరు. రోజు అన్నం తినగానే పడుకోకూడదు. డైలీ వాకింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఒక డౌట్ ఉంది. అది ఏమిటంటే రైస్, రోటి ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడిగితే… వరి అన్నంలో అతి తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. అలాగే 120 గ్రాముల గోధుమలలో 190 ఎం.జి సోడియం ఉంటుంది. క్యాలరీలు, ఒక గ్రామ్ ప్రోటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 18 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. చపాతి గోధుమల నుండి తయారు చేస్తారు కాబట్టి బియ్యంతో పోలిస్తే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
ఒక చిన్న 6 అంగుళాల చపాతీలో దాదాపు 71 కేలరీలు, మూడు గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాములకు కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గోధుమలతో పోలిస్తే ఊరిలో మెగ్నీషియం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బియ్యం గోధుమలు రెండు ఒకే పరిమాణంలో ఫోలేట్, ఐరన్ కలిగి ఉంటాయి. చపాతి మరియు అన్నం రెండు సొంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బియ్యం పప్పు కలిసి అందులో అన్ని అమైనొ ఆమ్లాలు ఉంటాయి. జొన్న,బార్లీ, వేలు లేదా ముత్యాల మిల్లెట్ తో చేసిన రోటీ వల్ల క్యాల్షియం, ఫాస్పరస్, జింకు వంటి పోషకాలు మీకు అందుతాయి. ఈ రెండు ఆరోగ్యానికి మంచివే కాబట్టి.. ఒకరోజు రైసు, ఒకరోజు రోటి తింటే బరువు త్వరగా తగ్గించుకోవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం పోర్షన్ సైజ్ ల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. రాత్రి సమయంలో 8 గంటలలోపే డిన్నర్ చేసేయాలి. లేటుగా భోజనం చేయడం వలన అనారోగ్య సమస్యల బారిన పడతాము. కావున మనము ప్రతిరోజు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. టైం ప్రకారం భోజనం చేయాలి. టైం ప్రకారం నిద్రపోవాలి. కానీ ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ లో పాటించడం సాధ్యం కావడం లేదు. అందుకే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కావున వీలైనంతవరకు ఉన్న టైంలో నైనా టైం ప్రకారం ఎంత పని ఉన్నా సరే మర్చిపోవద్దు. ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం.
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
This website uses cookies.