Shanku Flowers : శంకు పూల మొక్క మీ ఇంట్లో ఉంటే... ఏం జరుగుతుందో తెలుసా...?
Shanku Flowers : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం శంఖు పూల మొక్క ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే. శంఖుపూల మొక్క తీగ జాతికి చెందిన మొక్క. చాలామంది ఇళ్లల్లో శంఖు పుష్పం మొక్కలను పెంచుకుంటారు. ఈ మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో పెంచితే మంచిది.. ఈ మొక్క ఇంట్లో ఉంటే మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది. మొక్క నుంచి చిన్న శంకు పుష్పాలు దేవునికి ఏ ఏ రోజుల్లో ఎలా వినియోగిస్తారు.. శంఖు పుష్పం ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం…
Shanku Flowers : శంకు పూల మొక్క మీ ఇంట్లో ఉంటే… ఏం జరుగుతుందో తెలుసా…?
శంకు పుష్పాలు తీగ జాతికి చెందిన మొక్కలు. పూలు నీలం రంగులో ఉంటాయి. శంఖు పూలు శివునికి ఎంతో ప్రీతి. ఇన్కం ఆకారంలో ఉంటాయి కాబట్టి, వీటిని పూలు అంటారు. శాస్త్రం ప్రకారం శంఖు పూల చెట్టు ఇంట్లో ఉంటే, అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం. ఇంకో పూల మొక్కను ఉత్తర దిశలో, తూర్పు,ఈశాన్య దిశలలో నాటితే మంచి జరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున కుండీలో పెడితే శుభప్రదంగా ఉంటుంది. పూల మొక్కను గురువారం, శుక్రవారం నాటితే మంచి జరుగుతుంది.
శంఖు పూలు ఎంతో పవిత్రమైనవి. ఈ పూలతో దేవుళ్లకు ఆయా రోజుల్లో పూజలు చేస్తుంటారు. శంఖు పూలతో శ్రీమహావిష్ణువుని లక్ష్మీదేవతలను పూజిస్తారు. ఈ శ్రీమహావిష్ణువుని, మహాలక్ష్మి దేవతను శుక్రవారం ఈ శంఖు పూలతో పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం. ఈశ్వరునికి కూడా శంఖు పువ్వులు అంటే చాలా ప్రీతి. కాబట్టి, శనివారం నాడు శనీశ్వరునికి పూజకు శంఖు పూలను వినియోగించండి.
శనివారం రోజున 9 పూలతో శనిదేవునికి పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ దేవుని కటాక్షం తప్పక కలుగుతుంది. ఈ దేవునికి పూజలు చేసిన పూలను నీటిలో వేయండి మీ పైన ఉండే శని నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుందని చెబుతారు. విధంగా ఒక మూడు వారాలు చేసిన శనీశ్వరుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. అంటే, మీకు ఆర్థిక సమస్యలు ఉండవు.
శంఖు పూలతో హనుమాన్ పూజలు చేస్తే కలిగే ఫలితాలు ఇవే : ఉద్యోగ అవకాశాలు లేని వారికి శంఖు పూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. పెళ్లి కాకపోయినా,ఉద్యోగం లేనివారికి దొరుకుతుంది. వ్యాపార రంగంలో స్థాయిలకు ఎదుగుతారు. మంగళవారం రోజున శంఖు పాలతో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి 11 పుష్పాలను తమ గుప్పిట్లో పట్టుకొని మీ సమస్యలను మీ మనసులో తలుచుకొని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పుష్పాలను ఉంచాలి. చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్వయంగా ఆంజనేయస్వామి మీ తోడుగా ఉండి మీ సమస్యలను ఒక పరిష్కరిస్తాడు అని పండితులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.