Soaking Rice : షుగర్ పేషెంట్స్ అన్నం ఇలా వండుకుంటే మంచిది.. ఎలానో తెలుసా..?
Soaking Rice : ఈమధ్య కాలంలో అందరికీ చిన్న పెద్ద అనే తేడా లేకుండ షుగర్ వచ్చేస్తుంది. ఒకప్పుడు 60 ప్లస్ ఉన్న వారికి వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు 30 ప్లస్ ఉన్న వారికి కూడా వచ్చేస్తుంది. ఐతే షుగర్ వచ్చిన వారు సాధ్యమైనంత వరకు తమ ఆహారంలో అన్నాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఐతే అన్నాన్ని రైస్ కుక్కర్, మైక్రో ఓవెన్ లాంటి ఆధునిక వంట ఉపకరణాలు వచ్చాయక ఈజీ అయ్యాయి. బియ్యాన్ని నానబెట్టి అన్నం వండాలి మన బిజీ అవ్వడం వల్ల అలా చేయకుండానే వండేస్తున్నాం. బియాన్ని నాన బెట్టడం వల్ల నీటిలో బాగా శిన్షించబడతాయి. ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి కూడా ప్రభావితమవుతుంది.
రక్తం లో చెక్కెర స్థాయి ఎంత పెంచుతాయో జీఇ తెలియచేస్తుంది. అందుకే బియ్యాన్ని నాన పెట్టి వండితే బెటర్ అని చెబుతున్నారు. బియ్యాన్ని నాన బెట్టి వండటం వల్ల కావాల్సినంత పోషకాలు అందిస్తుంది. ఆరోగ్య దాయకంగా ఉంటుంది. అలా కాకపోతే అనారోగ్యాలు వస్తాయి. బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికించడం వల్ల మధుమేహం రాద్. ఐతే నానబెట్టమంటే మరీ 3, 4 గంటలు కాదు. జస్ట్ ఒక 20 నుంచి 30 నిమిషాలు నాన పెడితే చాలు. అంతేకాదు నీటిలో బాగా కడగాలి.. ఉండికించాలి అప్పుడే జీర్ణం బాగా అవుతుంది.
Soaking Rice : షుగర్ పేషెంట్స్ అన్నం ఇలా వండుకుంటే మంచిది.. ఎలానో తెలుసా..?
నీళ్లలో నాన పెట్టిన బియ్యం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. నానబెట్టిన బియ్యం శరీరంలో పీచుని పెంచుతుంది. నానపెట్టిన బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు, బి విటమిన్ ఇంకా ఆరోగ్యానికి సహకరిస్తాయి. నానబెట్టిన నీరు బ్యాక్టీరియా, మైక్రో బ్యాక్టీరియాలను చంపేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారు అన్న ఇలా తినడం వల్ల కొంతలో కొంత లాభం ఉంటుంది. అలా కాకుండా ఉండికి ఉండకని ఆహారం. సరిగా నాన బెట్టని రైస్ తింటే మాత్రం అనర్ధాలు జరుగుతాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.