Paralysis : ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం తినే సమయం కూడా ఎవరికి ఉండడం లేదు.. చాలామంది అర్థరాత్రి భోజనం చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ అలవాటుని మానుకోకపోతే చాలా ప్రమాదంలో పడతారు. రాత్రి 9 తర్వాత తింటే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే తినడానికి బదులు ఆ సమయంలో ఆకలి తీర్చుకోవడానికి ఏది దొరికితే అది తినేస్తూ ఉంటారు. ఇది వారి ఆరోగ్యాన్ని వెంటనే ప్రభావితం చేయనప్పటికీ కొద్దికాలం తర్వాత వారి ఆరోగ్యం దెబ్బ తినడం తప్పదు.. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కొందరికి తినే సమయాలు సరిగ్గా ఉండవు.. అర్ధరాత్రి తినేస్తూ ఉంటారు.. కానీ 9 దాటాక తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం చాలా మందికి తెలియదు…
ఇంకొందరు రాత్రి భోజనం ఆలస్యంగా అంటే తొమ్మిది నుంచి 12 గంటల మధ్యలో తింటూ ఉంటారు.
చాలాసార్లు ఇలా తినడం సమస్య రాదు.. కానీ ప్రతిరోజు ఇది అలవాటుగా ఉంటే మాత్రం కచ్చితంగా ఇబ్బంది తప్పదు.. ఆ టైంలో నిరంతరం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు.. మీరు ఊహించని విధంగా మీ భోజన సమయం మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వలన బరువు సమస్యలు పెరుగుతాయి. మీ జీర్ణ వ్యవస్థ ఆ సమతుల్యత చెందుతుంది. నిద్రతో సహా అనేక సమస్యలు వస్తాయి. అదనంగా ఆహారం ఆలస్యంగా తినడం వల్ల జీర్ణ కోస సమస్య వస్తుందని నిపుణులు చెప్తున్నారు..భవిష్యత్తులో పక్షవాతం; సక్రమంగా భోజనం చెయ్యకపోవడం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ రక్తపోటు లెవెల్స్ ప్రభావితం చేసే క్రమ రహిత హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. రక్తపోటు లెవెల్స్ త్రివరవరమైన స్ట్రోకులతో సంబంధం కలిగి ఉంటాయి.
రాత్రి భోజనం చేసిన తర్వాత రక్తపోటు పెరిగి భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. తిన్న వెంటనే నిద్రించవద్దు; తిన్న వెంటనే నిద్రపోవడం తగ్గించాలి. ఇది ఎవరికి సిఫార్సు చేయకూడదు. తిన్న తర్వాత కొంచెం సేపు నడవాలి.. ఇది రక్తపోటు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. నిద్రను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే రాత్రిపూట భోజనం వీలైనంత త్వరగా చేయాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం.. తగిన సమయం తీసుకోవాలి; భోజనం చేసిన తర్వాత తగిన సమయం ఇచ్చి మరేదైనా తీసుకోవాలి. రెండు భోజనాల మధ్య నిర్దిష్ట సమయం ఇవ్వాలి. లేకపోతే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికంగా పేరుకు పోతాయి. రక్తనాళం లో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. స్ట్రోక్ సంభవం పెరుగుతుంది. దీని తోడు భోజనం చేసిన నిద్రించిన గంటలోపు పక్షవాతం బారిన పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు కొన్ని పరిశోధనలో తేలింది…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.