
Coins : తవ్వకాలలో బయటపడ్డ 2వేల సంవత్సరాల క్రితం నాటి 2 కుండలు... తెరిచి చూడగా షాక్...
Coins : 2000 సంవత్సరాల కిందట అన్నీ కూడా నాణేలు ఉండేవి.. ప్రస్తుతం కాగితాల రూపంలో మనం ధనాన్ని చూస్తున్నాం.. కానీ పూర్వం అన్ని నాణేలతోనే నడిచేది.. ఎంత పెద్ద వస్తువు కొనాలన్న.. అంత మనీని మూటలుగా తీసుకెళ్లి కొనుగోలు చేసేవారట. అన్ని నానాలే హవాలాగా నడిచేవి.. అప్పటి ఆచారంలో విశ్లేషించేందుకు పురావస్తు తవ్వకాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పురావస్తు శాస్త్రవేత్తలు నల్లగొండ జిల్లాలో జరిపిన తవ్వకాలలో 2000 సంవత్సరాల క్రితం నాటి నాణ్యాలు బయటపడ్డాయి.
జిల్లాలో గల తిరుమలగిరి మండలం కనిగిరిలో బౌద్ధుల కాలంలో ఉపయోగించినవిగా.. చెప్పబడుతున్న 3700 సినపు నాణేలను బయటికి తీశారు. 2017లో కనిగిరి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో కూడా 2007 నాటి బౌద్ధ అవశేషాలు పురావస్థ శాఖ సేకరించింది. కనిగిరి క్రీస్తుపూర్ మూడవ శతాబ్దం. ఈ మూడవ శతాబ్దం మధ్యకాలంలో బౌద్ధ జ్ఞానానికి సంబంధించిన ముఖ్య ప్రాంతంగా వర్ధిల్లలినట్లు చెప్తున్నారు..అక్కడ కొండపై 16 ఎకరాలు ఇస్తీర్ణంలో బౌద్ధ స్తూపం జగిత్యాలు విహారం లాంటి విస్తరించి ఉన్నాయి. అయితే తెలంగాణలో అన్ని పురావస్తు స్థలాల కంటే అధికంగా ఇక్షాకుల నాటి శిల్పాలు ఇక్కడ బయటపడ్డాయి. ఇలా ఇక్కడ బయటపడ్డ ప్రతి రాతి ముక్క ఒక కళాఖండమే అని తెలుపుతోంది.
దక్షిణ భారతదేశంలో బోధి శత్రువుడి నిలువెత్తు సకో ప్రతిమ కేవలం పనిగిరి తవ్వకాల్లో దొరికిందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.. 1941లో ఆనాటి నిజాం సర్కారు పనిగిరిలో మొదట తవ్వకాలు జరిపి బౌద్ధ ఆధారాలు కనుగొన్నారు. 2001, 2007లలో తిరిగి 2018, 19 లో ఎక్కడ తవ్వకాలు జరిపారు. మార్చి 31 2024న జరిపిన తవ్వకాలలో ఈ నాణేలు తోరణాలు, శానాలు, వ్యాసాలు, నాణేలు లిఖితపూర్వక స్తంభాలు బయటపడ్డాయి.. ఇవి చూసిన ప్రజలు అందరూ ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు..
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…
PM Surya Ghar Yojana : దేశంలో విద్యుత్ ఛార్జీలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయి.…
This website uses cookies.