సంచలన నిర్ణయం... ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరుగుతుంది అనే విషయం తెలుసు కదా. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ సమయంలో ఉన్న ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏ పెరుగుతుంది. అయితే.. ఈ డీఏ జనవరి 2024 వచ్చే సరికి 50 శాతం దాటబోతోందని చెబుతున్నారు. ప్రస్తుతం డీఏ 42 శాతం ఉంది. ఇది జనవరి 2023 నుంచి అమలులోకి వచ్చింది. మళ్లీ జూన్ లో పెరగాల్సిన డీఏ.. ఇంకా పెరగలేదు కానీ.. రక్షా బంధన్ లేదా దసరా వరకు పెంచే చాన్స్ ఉంది. మరోసారి 4 శాతం డీఏ పెరగనుంది. అంటే.. 42 శాతం నుంచి 46 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
మళ్లీ వచ్చే సంవత్సరం అంటే జనవరి 2024 వరకు డీఏ కాస్త 50 శాతం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీఏను ఏడో వేతన సంఘం సిఫారసు చేస్తోంది. కానీ.. త్వరలోనే ఎనిమిదో వేతన సంఘాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్న వేయగా.. దానికి సంబంధించిన సమాధానాన్ని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి చెప్పుకొచ్చారు.అయితే.. దానికి రిప్లయి ఇస్తూ ఇప్పట్లో కేంద్రం ఎనిమిదో వేతన సంఘాన్ని తీసుకొచ్చే ఆలోచన చేయడం లేదన్నారు. ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా కేంద్రం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై స్పష్టతనిచ్చింది.
7th Pay Commission
ఇప్పట్లో ఎనిమిదో వేతన సంఘాన్ని తీసుకురావడం లేదని చెప్పింది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం ఆధారంగా, ఏఐసీఐపీ ఐడబ్ల్యూ ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారని స్పష్టం చేశారు. అంటే.. ఇప్పట్లో ఎనిమిదో వేతన సంఘం లేనట్టే కానీ.. దానికి ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ మాత్రం వచ్చే సంవత్సరం 50 శాతం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.