దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రజలు గణనాథుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. జిల్లాలోని సంగం మండల కేంద్రంలోని శివాజీ సెంటర్లో వినాయక చవితి వేడుకలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. సెంటర్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి మాస్కు ధరించి చేతిలో శానిటైజర్ బాటిల్ ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాలని భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ మస్ట్గా యూజ్ చేయాలని గణనాథుడి సూచిస్తున్నట్లుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గణనాథుడి విగ్రహాన్ని చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా మాస్కు గణేశుడిని చూసేందుకుగాను తరలి వస్తున్నారు.
ఇకపోతే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు మస్టుగా ధరించాలని సూచిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో కొవిడ్ కేసులు పెరుగుతుండగా, ఆ జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తమై పలు చర్యలు చేపడుతున్నారు.
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
This website uses cookies.