7th Pay Commission good news to central govt employees about da hike
7th Pay Commission: కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో శుభవార్త అని చెప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ప్రయోజనాన్ని కల్పించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.. మార్చి నెల జీతం తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు కూడా రానున్న ప్రయోజనాలు కూడా ఖాతాలో జమ కానున్నాయి. డియర్ నెస్ అలవెన్స్ తో పాటు ఎన్నో ప్రయోజనాలను కూడా విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈసారి మూడు శాతం డీఏ పెరుగుతుందని ఇదే జరిగితే 34 శాతం డీఏను ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు అందుకోబోతున్నారు అని సమాచారం.
సోమవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 7వ వేతన సంఘం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన 20% బకాయిలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఇప్పుడు వారి మార్చి జీతంతో పాటు బకాయిలను పొందుతారు. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు తమ మార్చి జీతంతో పాటు బకాయిలను అందుకోనున్నారు అని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2021-22 సప్లిమెంటరీ బడ్జెట్లో అదనంగా రూ.850 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 80 శాతం పే కమీషన్ జీతాల శ్లాబ్ బకాయిలు అందాయని, ఆలస్యమైన బకాయిలను విడుదల చేయడం వల్ల దాదాపు 4 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.
7th pay commission pending da arrears to be released along with marchs salary
ఒడిశా ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించి జనవరి 2016లో వాటిని అమలు చేయడం ప్రారంభించిందని గమనించడం ముఖ్యం. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగింది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు జనవరి 2014 నుంచి ఆగస్టు 2018 మధ్య కాలంలో 20 నెలలకు పెంచిన బకాయిలను వివిధ వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించారు.నిర్ణయం ప్రకారం, పెరిగిన వేతనంలో 2016-17లో 40 శాతం, 2019-20లో 10 శాతం మరియు 2021-22లో 30 శాతం క్లియర్ చేయబడింది. పెన్షనర్లు కూడా 100 శాతం జీతాలు పొందడం గమనార్హం. అలాగే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏను 31% నుంచి 34%కి పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కంటే ఐఫోన్లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్…
Husband Wife : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…
Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్…
Mahesh Babu SS Rajamouli : భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా రాజమౌళి- మహేష్ చిత్రం…
This website uses cookies.