Chandrababu tdp anantpur politics are in danger as no strong cadre
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో కబ్జాలు జరగడం అనేది ఒకరకంగా సాధారణ విషయం గానే చెప్పాలి. ఎవరి భూమిని అయినా కబ్జా చేసే అవకాశం ఉంటుంది. అందుకే భూముల విషయంలో యజమానులు పట్టణ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి రాజకీయ నాయకులకు కూడా ఇది తప్పదు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా షాక్ తగిలింది.
నారావారిపల్లెలో చంద్రబాబుకు చెందిన భూమి కబ్జాకు ప్రయత్నం చేయడం గమనార్హం. సర్వే నెంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయడం షాక్ కు గురి చేసింది. చంద్రబాబు స్థలంలో రాతి కూసాలు నాటుతున్న కబ్జాదారులను గుర్తించారు.
attempt to seize land belonging to chandrababu in narawaripalle
1989లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూరనాయుడు కొనుగోలు చేసారు. 87 సెంట్లలో ఆస్పత్రి, కల్యాణ మండపానికి కొంత భూమి వితరణగా చంద్రబాబు ఇచ్చారు. చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల భూమిలో ఫెన్సింగ్ ను కబ్జాదారులు వేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.