Chandrababu tdp anantpur politics are in danger as no strong cadre
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో కబ్జాలు జరగడం అనేది ఒకరకంగా సాధారణ విషయం గానే చెప్పాలి. ఎవరి భూమిని అయినా కబ్జా చేసే అవకాశం ఉంటుంది. అందుకే భూముల విషయంలో యజమానులు పట్టణ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి రాజకీయ నాయకులకు కూడా ఇది తప్పదు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా షాక్ తగిలింది.
నారావారిపల్లెలో చంద్రబాబుకు చెందిన భూమి కబ్జాకు ప్రయత్నం చేయడం గమనార్హం. సర్వే నెంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయడం షాక్ కు గురి చేసింది. చంద్రబాబు స్థలంలో రాతి కూసాలు నాటుతున్న కబ్జాదారులను గుర్తించారు.
attempt to seize land belonging to chandrababu in narawaripalle
1989లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూరనాయుడు కొనుగోలు చేసారు. 87 సెంట్లలో ఆస్పత్రి, కల్యాణ మండపానికి కొంత భూమి వితరణగా చంద్రబాబు ఇచ్చారు. చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల భూమిలో ఫెన్సింగ్ ను కబ్జాదారులు వేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.