Ys jagan : పోలవరం అవసరాన్ని గుర్తించిన గొప్ప నాయకుడు వైఎస్సార్‌

Advertisement
Advertisement

ఏపీ రైతుల సుదీర్ఘ స్వప్నం ఆయిన పోలవరం ప్రాజెక్టు అతి త్వరలోనే ముగుస్తుందని అంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పోలవరం ప్రాజెక్టు ను మరియు పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన బాధితుల పునరావాస కాలనీల ను సందర్శించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం అవసరంను మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గుర్తించారని అన్నారు.

Advertisement

పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు అని కూడా చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీలకు సందర్శించిన సమయం లో కాలనీ వాసులు కేంద్ర మంత్రి కి మరియు ముఖ్యమంత్రి కి సాదర స్వాగతం పలికారు. బాధితులతో ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రి మాట్లాడటం జరిగింది. గిరిజన సాంప్రదాయంతో కేంద్ర మంత్రికి మరియు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.ప్రస్తుతం తాము ఉంటున్న కాలనీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని గతం లో ఉన్న ఊర్ల కంటే ఈ కాలనీల్లో మరింతగా వసతులు ఉండటం వల్ల తమ జీవితం బాగుందన్న వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ను మరింత స్పీడ్ గా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Ys jagan promises solve all problems polavaram project

ఈ సమయం లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ పోలవరం కు కావలసిన ప్రతి ఒక్కరూ రూపాయిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని హామీ ఇచ్చారు. పోలవరం నిర్మాణం కు సంబంధించిన పలు కార్యక్రమాలను ముఖ్యమంత్రితో కలిసి కేంద్రమంత్రి సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్ ని మరో ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కచ్చితంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Recent Posts

Samsung Galaxy S26 : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న శాంసంగ్ Galaxy S26 Ultra ధర? లీకైన వివరాలు ఇవే!

Samsung Galaxy S26  : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…

29 minutes ago

Guava : వీరు ఎట్టి పరిస్థితుల్లో జామపండు తినకూడదు..! ఏమికాదులే అని తిన్నారో అంతే సంగతి !!

Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…

1 hour ago

Zodiac Signs : 30 జనవరి 2026 శుక్రవారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వాళ్ల‌ జీవితంలో అనుకోని మలుపు..!

Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…

2 hours ago

Prabhas : ప్రభాస్ తో నేను పెట్టుకోను .. భయపడుతున్న స్టార్ హీరో

Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…

11 hours ago

Realme P4 Power 5G : రియల్‌మీ నుంచి పవర్ మాన్‌స్టర్.. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ పీ4 పవర్ 5జీ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే..!

Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…

12 hours ago

UPI : గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు శుభ‌వార్త‌.. యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయిందా..? ఇలా చేస్తే ఎక్స్‌ట్రా డ‌బ్బులు వ‌స్తాయి..!

Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…

13 hours ago

Sunitha : అందరి కంట్లో నీళ్ళు తెప్పించిన సింగర్ సునీత

Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…

14 hours ago

Tirumala Laddu Prasadam : తిరుమల లడ్డూ నెయ్యి వివాదం.. రాజకీయ దుమారానికి తెర

Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…

15 hours ago