YS Jagan : పెత్తందారులను కొడతా… పేదోడికి పెడతా ఇదే నా స్టైల్ అసెంబ్లీలో జగన్… వీడియో వైరల్..!!

YS Jagan : ఏపీ అసెంబ్లీ సమావేశాలలో రెండో రోజు సీఎం వైఎస్ జగన్ ప్రసంగించిన తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది. నోటికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి గాల్లో మాటలు చెప్పుకుంటూ చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో… అటువంటి పరిస్థితులు ఉండేవని అన్నారు. కానీ తాను నేల మీదే ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. తాను చేసేది పెత్తందారులతో యుద్ధమని… అది పేదరిక నిర్మూలన కోసమే అని స్పష్టం చేశారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథంలా భావించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు చెప్పుకొచ్చారు.

cm ys jagan speech viral in social media

రాజకీయాల్లో విశ్వసనీయతను పెంచి… మార్పులు తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. కుల, మత, రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించినట్లు సీఎం జగన్ ప్రసంగం చేశారు. రాష్ట్రంలో జగన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చినట్లు పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 600 పౌర సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యధిక వృద్ధిరేటును సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. ఒకటి పాయింట్ 97 లక్షల కోట్లను డిబిటి ద్వారా లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు.

cm ys jagan speech viral in social media

రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన కారణంగా… ఇన్ని విజయాలు సాధించినట్లు చెప్పుకొచ్చారు. “నాడు నేడు” ద్వారా శిథిలమైన ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చడం జరిగిందని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రభుత్వ బడిని సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియంతో దశ దిశ మార్చినట్లు పిల్లలకు అత్యుత్తమైన ట్యాబ్ లు అందించగలిగినట్లు పేర్కొన్నారు. ఇంకా పలు పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో రెండో రోజు అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Posts

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…

57 minutes ago

Varalakshmi Vratam : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎప్పుడు.. పూజా స‌మ‌యం, ఇత‌ర విశేషాలు ఇవే..!

Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…

2 hours ago

Astrology : ఏ రాశి వారికి ఏ రంగు .. ఏ రాశి వారు ఏ రంగు వ‌స్తువులు కొన‌డం బెట‌ర్..!

Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…

3 hours ago

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…

12 hours ago

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…

13 hours ago

Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మ‌తులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Hema Daughter : టాలీవుడ్‌ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

14 hours ago

Telangana : తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు..!

Telangana  : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…

15 hours ago

Chiranjeevi : పొలిటికల్ రీ ఎంట్రీ పై చిరంజీవి మరోసారి క్లారిటీ..!

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…

16 hours ago