Flash News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్తో పాటు కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులను ఈనెల 8 నుంచి 16 వరకు ప్రకటించింది.
ఆదివారంతో పండుగల సెలవులు ముగుస్తుండటంతో మరోసారి జనవరి 30 వరకు పొడగిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.కొవిడ్ బారి నుంచి విద్యార్థులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటివరకు సైలంట్గా ఉన్న కొవిడ్ కేసులు ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో విద్యార్థులు ఇంటికే పరిమితం కానుండగా.. ఆన్లైన్ క్లాసుల గురించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కాగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని రోజులు సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా కేసులు పెరిగితే మాత్రం ఇది ఇలాగే కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక రేపు కరోనా పరిస్థితుల మీద కేబినెట్ మీటింగ్ ఉంది. అందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
This website uses cookies.