Great Women : ప్రస్తుతం రూ.500 నోటు పట్టుకుని మార్కెట్ కు వెళ్తే మనం కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చే సరుకులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అనగా మార్కెట్ లో నిత్యావసరాల ధరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో సామన్యుడు ఇబ్బందులు పడుతున్నాడు. కడుపు ఎలా నింపుకోవాలో అని ఆలోచిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఓ తల్లి ఒక్క రూపాయికే టిఫన్ పెడుతోంది. ఎక్కడంటే..
ఏపీలోని అనంతపురం డిస్ట్రిక్ట్ తాడిపత్రి కాల్వగడ్డ వీధిలో సావిత్రమ్మ అనే వృద్ధురాలు ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తోంది. అలా అతి తక్కువ ధరకే టిఫిన్ అందిస్తూ జనం ఆకలి తీరుస్తోంది. స్థానికంగా ఉండే ప్రజానీకం ఈమె టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి దోశ తిని తమ ఆకలి తీర్చుకుంటున్నారు. అలా స్థానికంగా సావిత్రమ్మ బాగా ఫేమస్ అయింది కూడా.ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం..
జరగగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన ట్విట్టర్ వేదికగా సావిత్రమ్మను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. శభాష్..సావిత్రమ్మ అని పొగిడాడు. ఈ క్రమంలోనే ప్రజల ఆకలి తీరుస్తున్న సావిత్రమ్మను త్వరలో కలుస్తానని, సావిత్రమ్మకు ఏ అవసరం వచ్చినా వైసీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
This website uses cookies.