great women supplying dosha for one rupee only
Great Women : ప్రస్తుతం రూ.500 నోటు పట్టుకుని మార్కెట్ కు వెళ్తే మనం కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చే సరుకులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అనగా మార్కెట్ లో నిత్యావసరాల ధరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో సామన్యుడు ఇబ్బందులు పడుతున్నాడు. కడుపు ఎలా నింపుకోవాలో అని ఆలోచిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఓ తల్లి ఒక్క రూపాయికే టిఫన్ పెడుతోంది. ఎక్కడంటే..
ఏపీలోని అనంతపురం డిస్ట్రిక్ట్ తాడిపత్రి కాల్వగడ్డ వీధిలో సావిత్రమ్మ అనే వృద్ధురాలు ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తోంది. అలా అతి తక్కువ ధరకే టిఫిన్ అందిస్తూ జనం ఆకలి తీరుస్తోంది. స్థానికంగా ఉండే ప్రజానీకం ఈమె టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి దోశ తిని తమ ఆకలి తీర్చుకుంటున్నారు. అలా స్థానికంగా సావిత్రమ్మ బాగా ఫేమస్ అయింది కూడా.ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం..
great women supplying dosha for one rupee only
జరగగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన ట్విట్టర్ వేదికగా సావిత్రమ్మను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. శభాష్..సావిత్రమ్మ అని పొగిడాడు. ఈ క్రమంలోనే ప్రజల ఆకలి తీరుస్తున్న సావిత్రమ్మను త్వరలో కలుస్తానని, సావిత్రమ్మకు ఏ అవసరం వచ్చినా వైసీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.