KCR : యాదగిరి గుట్ట నాశనం చేశావ్‌ గా కేసీఆర్‌

Advertisement
Advertisement

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునః నిర్మాణం చేయించిన యాదగిరి గుట్ట ఇటీవలే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయ్యి భక్తులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ప్రపంచంలో ఎక్కడ లేని అద్బుతమైన దేవాలయంను నిర్మిస్తున్నాం… ఎప్పుడు చూడని అద్బుతాలను యాదాద్రి దేవాలయంలో చూపిస్తాం అంటూ కేసీఆర్‌ గత ఆరు ఏడు సంవత్సరాలుగా చెబుతూ వచ్చి ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి యాదాద్రి దేవాలయ పునః నిర్మాణం జరిపించారు. అంత భారీగా ఖర్చు చేసి నిర్మించిన దేవాలయంలోకి చిన్నపాటి వర్షం కే నీళ్లు రావడం జరిగింది.

Advertisement

దేవాలయం ప్రథాన ప్రాంగణంతో పాటు ఆఫీస్ ఇతర నిర్మాణాల్లో మూడు నాలుగు ఫీట్ల నీళ్లు వచ్చి చేరాయి. దాంతో ఫర్నీచర్ పూర్తిగా తడిచి ముద్దయ్యింది. చిన్నపాటి వర్షంకే ఈ స్థాయిలో ఉంటే పెద్ద వర్షం వస్తే పరిస్థితి ఏంటో అంటూ స్థానికులు మరియు భక్తులు ఆందోళన చేస్తున్నారు. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన దేవాలయం కు వర్షం వస్తే పరిస్థితి ఏంటీ అంటూ చూసుకోవద్దా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. దేవాలయం పునః నిర్మాణం పేరుతో పూర్తిగా నాశనం చేశారు అంటూ సీఎం కేసీఆర్‌ పై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి.తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి యాదగిరి గుట్ట దేవాలయంలో నీళ్లు చేరడంపై స్పందించాడు.

Advertisement

KCR heavy rain damage newly built yadadri temple

ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది హైదరాబాద్ లో పడినట్లు వర్షం పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కులిపోయేది. ఎవరో కాంట్రాక్టర్ & ఆర్ట్ డైరెక్టర్ కు పని అప్పగించి మంచి యాదగిరిగుట్ట ను రెండు వేల కోట్లు రూపాయలతో నాశనం చేసారు. యాదాద్రి పనులలో ఎవరు ఎంత దోచుకున్నారు మరియు పనుల నాణ్యత మీద విజిలెన్స్ విచారణ జరిపించాలి అంటూ డిమాండ్‌ చేశారు. నువ్వు 25 సార్లు వచ్చి ఏం చూసినట్లు.. ఏం చేసినట్లు అంటూ యాదగిరి గుట్ట నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఇది భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని.. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాల్సిందే అంటూ విపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Recent Posts

Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా క‌విత‌… ఏం జ‌రుగుతుంది..?

Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…

20 minutes ago

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్

Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…

1 hour ago

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీలో కోట్ల మౌనం.. పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ?

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…

2 hours ago

Smart TV : రూ.7,499కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..! తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు – నెటిజన్లను ఆకట్టుకుంటున్న డీల్

Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…

5 hours ago

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో రాజకీయ వేడి .. జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…

6 hours ago

Medaram Jatara 2026 : మేడారం జాతరలో కొత్త ట్రెండ్‌ : చలిని క్యాష్ చేసుకుంటున్న వేడి నీళ్ల బిజినెస్!

Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…

7 hours ago

Chinmayi : జాకెట్ తీసేయమంటూ కామెంట్స్.. వారికి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసిన చిన్మయి..!

Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…

8 hours ago

T20 World Cup 2026 : ఫస్ట్ మ్యాచ్ లో వచ్చే ఓపెనర్లు వీరే !!

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…

10 hours ago