KCR : యాదగిరి గుట్ట నాశనం చేశావ్‌ గా కేసీఆర్‌

Advertisement
Published by
Advertisement

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునః నిర్మాణం చేయించిన యాదగిరి గుట్ట ఇటీవలే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయ్యి భక్తులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ప్రపంచంలో ఎక్కడ లేని అద్బుతమైన దేవాలయంను నిర్మిస్తున్నాం… ఎప్పుడు చూడని అద్బుతాలను యాదాద్రి దేవాలయంలో చూపిస్తాం అంటూ కేసీఆర్‌ గత ఆరు ఏడు సంవత్సరాలుగా చెబుతూ వచ్చి ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి యాదాద్రి దేవాలయ పునః నిర్మాణం జరిపించారు. అంత భారీగా ఖర్చు చేసి నిర్మించిన దేవాలయంలోకి చిన్నపాటి వర్షం కే నీళ్లు రావడం జరిగింది.

Advertisement

దేవాలయం ప్రథాన ప్రాంగణంతో పాటు ఆఫీస్ ఇతర నిర్మాణాల్లో మూడు నాలుగు ఫీట్ల నీళ్లు వచ్చి చేరాయి. దాంతో ఫర్నీచర్ పూర్తిగా తడిచి ముద్దయ్యింది. చిన్నపాటి వర్షంకే ఈ స్థాయిలో ఉంటే పెద్ద వర్షం వస్తే పరిస్థితి ఏంటో అంటూ స్థానికులు మరియు భక్తులు ఆందోళన చేస్తున్నారు. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన దేవాలయం కు వర్షం వస్తే పరిస్థితి ఏంటీ అంటూ చూసుకోవద్దా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. దేవాలయం పునః నిర్మాణం పేరుతో పూర్తిగా నాశనం చేశారు అంటూ సీఎం కేసీఆర్‌ పై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి.తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి యాదగిరి గుట్ట దేవాలయంలో నీళ్లు చేరడంపై స్పందించాడు.

Advertisement

KCR heavy rain damage newly built yadadri temple

ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది హైదరాబాద్ లో పడినట్లు వర్షం పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కులిపోయేది. ఎవరో కాంట్రాక్టర్ & ఆర్ట్ డైరెక్టర్ కు పని అప్పగించి మంచి యాదగిరిగుట్ట ను రెండు వేల కోట్లు రూపాయలతో నాశనం చేసారు. యాదాద్రి పనులలో ఎవరు ఎంత దోచుకున్నారు మరియు పనుల నాణ్యత మీద విజిలెన్స్ విచారణ జరిపించాలి అంటూ డిమాండ్‌ చేశారు. నువ్వు 25 సార్లు వచ్చి ఏం చూసినట్లు.. ఏం చేసినట్లు అంటూ యాదగిరి గుట్ట నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఇది భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని.. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాల్సిందే అంటూ విపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Sweet Lime Juice : వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి రోజూ ఈ జ్యూస్‌ తాగారంటే.. మీ ఒంట్లో జరిగేది మహా అద్భుతమే ..!

Sweet Lime Juice : వేసవి కాలం మొదలైతేనే ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, చెమటల ద్వారా…

51 minutes ago

Chanakya Niti : జీవితాన్ని నాశనం చేసే అలవాట్లు .. వీటి వల్ల విజయం ఎప్పటికీ దూరమే .. మరి అవేమిటో తెలుసా? !

Chanakya Niti : ప్రాచీన భారతదేశానికి చెందిన మహా తత్వవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడు అయిన చాణక్యుడు మన జీవిత విధానంపై…

2 hours ago

Virosh Jodi : అభిమానులతోనూ విరోష్‌ జోడీ వివాహ వేడుకలు

Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…

11 hours ago

Vivo X200 Pro : బంపర్ ఆఫర్ ఈ వాటర్‌ప్రూఫ్ ఫోన్‌పై రూ.15000 ధర తగ్గింపు .. లిమిటెడ్ ఆఫర్ ..!

Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ…

12 hours ago

Vijay : విజయ్ విడాకుల వ్యవహారం .. భరణంగా సంగీతకు ఎన్ని కోట్లు రానున్నాయో తెలుసా? ..!

Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…

13 hours ago

TTD Jobs : నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణవకాశం .. నెలకు రూ.53,495 జీతం .. ఈ అర్హత ఉంటే చాలు ..!

TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…

14 hours ago

జరుగుతున్న యుద్ధం నుంచి భారత్ నేర్చుకోవాల్సిన 5 కీలక పాఠాలు !

గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…

15 hours ago

పట్టు జారితే .. పార్టీ చేజారినట్టే … కొలికపూడి vs TDP హై కమాండ్ పై TTN విశ్లేషణ

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…

16 hours ago

BIG BREAKING : ఉప ప్రధానిగా చంద్రబాబు !!?

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…

17 hours ago

PMSBY : అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా .. కేవలం రూ. 20 కడితే చాలు .. రూ. 2 లక్షల బీమా.. వివరాలివే ..!

PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…

18 hours ago

జగన్ అరస్ట్ గ్యారెంటీ, అదొక్కటే చంద్రబాబు ని ఆపుతోంది !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…

19 hours ago

womens : మహిళలకు శుభవార్త తెలిపిన ప్రభుత్వం .. త్వరలో మరో కొత్త పథకం అమల్లోకి..!

womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…

20 hours ago