Categories: NewsTrending

Modi New Scheme : మరో కొత్త స్కీమ్ తో కేంద్ర ప్రభుత్వం… ఫ్రీగా 10,000 అర్హులు వీళ్లే…!

Modi New Scheme : ఇంతకుముందు అన్ని డీజిల్ తో పెట్రోల్ తో నడిచే వాహనాలను కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం విద్యుత్తు వాహనాల వినియోగం మరింతగా పెరిగిపోతుంది.. డీజిల్ పెట్రోల్ వాహనాలు ప్లేస్ లో ఈ వీలు వచ్చి పడుతున్నాయి. దీంతో మార్కెట్లో పోటీ తత్వం కూడా అధికమవుతుంది. ఇంకోవైపు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఈ మెబిలిటీ స్కీం తో ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీనికోసం ఏకంగా ఇందుకు 500 కోట్లు కేటాయించింది.

సెంటర్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఎలక్ట్రిక్ టూవీలర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ పై సబ్సిడీ రూపంలో కొంత మొత్తం రాయితీగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ పథకం ఏప్రిల్ నెల నుంచి నాలుగు నెలల పాటు అమల్లోకి రానుంది. అంటే 2024 జులై వరకు విద్యుత్ వాహనాలపై ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ తో సహా వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో ఇప్పటికే అమలు చేస్తున్న పాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెకండ్ పేజ్ స్కీం 2024 మార్చి 31 తో మిగిలిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

దీనికోసం ఇప్పుడు వినియోగదారుల కోసం ఈ సబ్సిడీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఈ స్కీం కింద 3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు గరిష్టంగా 10,000 వరకు సబ్సిడీ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా 30 1 వేల టూ వీలర్స్ పై 25వేల రూపాయల సబ్సిడీ ఇస్తారు. పెద్ద త్రీ వీలర్స్ పై 50 వేల రూపాయల వరకు రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పథకం అమల్లోకి వస్తుంది. ఇక ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారు ఈ స్కీం ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.

Recent Posts

Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…

28 minutes ago

Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?

Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…

1 hour ago

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

2 hours ago

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…

3 hours ago

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

4 hours ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

5 hours ago

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

6 hours ago

Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?

Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…

7 hours ago