Viral Video : ప్రభుత్వ అధికారులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ.. వాళ్లను ఇబ్బందులకు గురి చేయడానికి కాదు. వాళ్లను చిత్రహింసలు పెట్టడానికి కాదు.. వాళ్లను కొట్టడానికి కాదు. కానీ.. కొందరు అధికారులు మాత్రం అధికారం తమ చేతుల్లో ఉందని.. తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. దుర్మార్గుల్లా రెచ్చిపోతారు. తాజాగా రాజస్థాన్ లో ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని జలోరి జిల్లాలో ఉన్న శాంఖోర్ అనే ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రైతులపై ఓ అధికారి తిరగబడ్డాడు. రైతులపై విరుచుకుపడ్డాడు. ఓ రైతును ఏకంగా తన కాలితో తన్నాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను తన వాహనం వెంట ఈడ్చుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ప్రభుత్వ అధికారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ గ్రామంలో కేంద్రం నుంచి రోడ్డు సాంక్షన్ అయింది. మాలా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు వేస్తున్నారు. అయితే.. రోడ్డు వేస్తుండగా.. రైతుకు, అధికారులకు మధ్య గొడవ జరిగింది. అది పెద్దగా అయింది. రోడ్డును వేయనీయకుండా.. రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు రైతులను వారించారు. అయినా రైతులు వినకపోవడంతో ఓ అధికారి రెచ్చిపోయి.. అధికారులపై విరుచుకుపడ్డాడు. రైతును కాలితో తన్నేశాడు. దీంతో ఆ రైతు కిందపడ్డాడు. దీంతో ఆ ఊరు గ్రామస్తులు, రైతులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతలోనే అ అధికారి మరింత రెచ్చిపోయి.. ఓ బాలికను తన వాహనంతో పాటు ఈడ్చుకుపోయాడు. ఆ బాలికకు కూడా గాయాలయ్యాయి. రైతులు, అధికారుల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ.. ఇన్ని దారుణాలు చోటు చేసుకున్నాయి. దీనిపై ప్రస్తుతం పోలీసు విచారణ జరుగుతోంది. ఆ అధికారిని సస్పెండ్ చేయాలంటూ.. ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> మనిషి ప్రాణాలు తీసే పాము విషమే.. తిరిగి ప్రాణాలు కాపాడుతుంది.. ఎలాగో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఈ కోడి పుంజు ధర 3 లక్షలు.. కోడిగుడ్డు ధర 3 వేలు.. అక్కడ ఉండే కోళ్ల స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఊపు ఊపేసిన యాంకర్ విష్ణు ప్రియ.. నాభి అందాలతో రచ్చ.. వీడియో వైరల్
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.