Pawan Kalyan : జగన్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ చంద్రబాబుని అడ్డంగా బుక్ చేసిన పవన్ కల్యాణ్ ….!

Advertisement
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏపీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. రాజకీయాలను ఆయన పదును పెట్టారు. అసలు ఏపీలో రాజకీయాలు అంటేనే పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతోంది. దానికి కారణం.. ప్రధాని మోదీని పవన్ కలవడం. ఎప్పుడైతే పవన్ ను మోదీ కలిశారో అప్పటి నుంచి ఏపీలో జనసేన పార్టీ క్రేజ్ పెరిగిపోయింది. అంతకుముందే వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్.. అమరావతి రైతుల విషయంలో పలు వ్యాఖ్యలు చేశారు. నిజానికి.. ఇప్పటం గ్రామ ప్రజలకు పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే.. వాళ్లను అమరావతి రైతులతో పోల్చారు. అమరావతి రైతులు.. క్యాపిటల్ కోసం చాలా రోజుల నుంచి పాదయాత్ర, పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ, తెగింపును.. అమరావతి రైతులు చూపించి ఉంటే.. అసలు రాజధాని ఇక్కడి నుంచి కదిలి ఉండేది కాదంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ ఇప్పటం గ్రామ ప్రజల తెగింపు గురించి మాట్లాడుతున్నారంటే.. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం కావాలనే.. ఉద్దేశపూర్వకంగా ఇళ్లను కూల్చేసిందనేది పవన్ కళ్యాణ్ ఆరోపణ. అయితే.. ముందగానే నోటీసులు ఇచ్చారని.. ప్రహారీలు మాత్రమే కూల్చామని చెబుతున్నా.. అసలు.. తమకు ఎలాంటి నోటీసులు ముందుగా అందలేదని గ్రామస్తులు కూడా చెబుతున్నారు.

Advertisement

Pawan Kalyan booked Chandrababu Wiley speaking in support of Jagan

Pawan Kalyan : ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఇప్పటంలో ఇళ్లు కూల్చేసిందంటున్న పవన్

ఇప్పటికే కూల్చివేతపై స్టే కూడా పొందారు గ్రామస్థులు. ఇప్పటికే తమ ఇళ్లను కోల్పోయిన గ్రామ ప్రజలకు కొందరికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు. ఆ సమయంలోనే ఇప్పటం గ్రామ ప్రజలను, అమరావతి రైతులతో పోల్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి పరిధిలోని సుమారు 30 గ్రామాల ప్రజలు రాజధాని కోసం తమ భూములను ఇచ్చారని.. జగన్ సీఎం అయ్యాక.. ఒక్క రాజధాని పోయి. మూడు రాజధానుల నిర్ణయం తెర మీదికి వచ్చిందన్నారు. ఒక్క రాజధాని కోసం అక్కడి రైతులు పోరాటం చేస్తున్నారు. వాళ్లకు ఒకప్పుడు పవన్ కూడా మద్దతు ఇచ్చారు కానీ.. ఇప్పుడు ఇప్పటం గ్రామ ప్రజలకు ఉన్న తెగింపు వాళ్లకు లేదని చెప్పడంపై సరికొత్త చర్చ మొదలైంది.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

14 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.