Revath Reddy : అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మహిళలను అవమానించారు అని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎన్నికల అధికారులు ఆయన మీద క్రిమినల్ కేసులు పెడతారని ఆశించామని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో కలిసి నేడు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రధాని నిస్సిగ్గుగా బిశ్వ శర్మ ను సమర్దిస్తున్నారు అని మండిపడ్డారు.
అసోం సీఎం పై చర్యలు తీసుకోవడంలో అసోం పోలీస్, ఎన్నికల వ్యవస్థ లు విఫలం అయ్యాయి అని అన్నారు. బిశ్వ శర్మ వ్యాఖ్యల తో దేశంలోని మాతృ మూర్తులకు అవమానం జరిగింది అని ఘాటుగా స్పందించారు. అందుకే మేము ఇక్కడ కేసులు పెడుతున్నాం అన్నారు. వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి నోటీస్ లు పంపాలి అని డిమాండ్ చేసారు.
బిశ్వ శర్మ ను అరెస్ట్ చేసి తీసుకురావాలి అని రేవంత్ కేసీఆర్ కు సవాల్ చేసారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఓ స్పెషల్ టీం ను ఏర్పాటు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని అసోం సీఎం ను అరెస్ట్ చేయండి అని సూచించారు. చర్యలు తీసుకోక పోతే 16వ తేదీన పోలీస్ కమిషనర్, ఎస్పీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతాం అని హెచ్చరించారు.
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
This website uses cookies.