Upasana : మెగాస్టార్ కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వృత్తి పరంగా అపోలో ఆసుపత్రి బాధ్యతలు చేపడుతూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఉపాసన. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూనే.. ఫిట్నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణపై ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వాటిపై జనాలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన..
తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోను తన అభిమానులతో పంచుకున్నారు.ఫోటో కింద ఉపాసన ఈ విధంగా పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్పో- 2020లో భాగంగా జరిగిన సమావేశంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆవిష్కరణ.. ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపరచడం.. మహిళా సాధికారత.. కల్చర్ పరిరక్షణ మీద దృష్టి సారించడం అనే అంశాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ…
ఉపాసన షేర్ చేసిన ఫోటోలో ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు ఆమెపై విమర్శలు వచ్చేలా చేశాయి.టోర్న్ జీన్స్ తో చిరిగిన ప్యాంట్ ధరించిన వైనాన్ని నెటిజన్లను తీవ్రంగా తప్పు పడుతున్నారు.భారత్ ప్రధానిని కలిసినప్పుడు కనీసం సంప్రదాయ పద్ధతిలో వెళ్లకుండా విదేశీ వస్త్ర ధారణతో వెళ్ళడం ఏమిటని సామాజిక మాధ్యమాల్లో ఉపాసనను ప్రశ్నించారు. సినీ ఫంక్షన్లలో ధరించే దుస్తులను ఇలాంటి గౌరవ సమావేశాల్లో ధరించడం పద్ధతి కాదని అంటున్నారు. ఇప్పుడీ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.