YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ వెనుక ఉన్నది ఎవరు..? బయటపడ్డ షాకింగ్ నిజాలు?

Advertisement
Advertisement

YS Sharmila : వైఎస్ షర్మిల అసలు తెలంగాణలో ఎందుకు పార్టీ పెడుతున్నారు? అసలు కారణం ఏంటి? అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. తన రాష్ట్రం ఏపీ వదిలేసి.. తెలంగాణలో ఆమె పార్టీ పెడుతున్నదని తెలియగానే…. ముందు అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత మిగితా పార్టీలన్నీ వెంటనే సర్దుకున్నాయి. తమ పార్టీల్లోని నేతలను షర్మిల పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించాయి.

Advertisement

who is behind ys sharmila party in telangana

అయితే… షర్మిల కూడా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు విషయంపై కూడా షర్మిల.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. బీజేపీని తప్పు పట్టడంతో… బీజేపీ రివర్స్ లో షర్మిలపైకి తమ బాణాన్ని విసిరింది.

Advertisement

YS Sharmila : ఖమ్మంలో షర్మిల సభకు అనుమతిని ఇప్పించిందే కవిత?

అయితే.. షర్మిల బీజేపీని విమర్శిస్తుంటే… బీజేపీ నేతలు ఊరుకోరు కదా. వెంటనే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ…. పసుపు బోర్డు విషయం గురించి తాను కేంద్రంతో మాట్లాడుతానన్నారు.

అయితే.. పసుపు బోర్డు విషయమై ప్రశ్నిస్తున్న షర్మిల… తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పసుపు బోర్డు తీసుకురాలేదు? అని ప్రశ్నించారు. ఎప్పుడైనా వైఎస్సార్ పసుపు బోర్డు గురించి స్పందించారా? అని షర్మిలను నిలదీశారు.టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో షర్మిలకు లోపాయకారి ఒప్పందం ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో ఖమ్మంలో జరగబోయే షర్మిల సభకు అనుమతిని ఇప్పించిందే కవిత. అంటూ ఆయన షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

కేవలం కవితను ప్రసన్నం చేసుకోవడం కోసమే…. కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లో పసుపు బోర్డు విషయాన్ని లేవనెత్తారని.. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డిని గెలిపించడం కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్… ఇద్దరినీ బలిపశువులను చేశారని ప్రభాకర్ దుయ్యబట్టారు.సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు… జానారెడ్డిని గెలిపించడం కృషి చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కూతురు వాణీదేవిని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ కూతురు షర్మిలను అడ్డం పెట్టుకొని గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ వేసింది… అంటూ ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

38 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.