man rewarded 71 lakhs with his Baldness
7th Pay Commission : సెవెన్త్ పే కమిషన్ సిఫారసు మేరకు కేంద్రం ఉద్యోగులకు.. డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి జులై, 2022లోనే 17 శాతంగా ఉన్న డీఏను 11 శాతానికి పెంచి 28 శాతానికి సెట్ చేసింది కేంద్రం. సెవెన్త్ పే కమిషన్ సిఫారసుల ప్రకారమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాన్ని పెంచుతోంది కేంద్రం. అయితే.. ఈసారి డీఏను పెంచేందుకు కూడా సమాయత్తం అయినప్పటికీ.. ఈసారి 3 శాతం కంటే ఎక్కువ పెంచే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. కోవిడ్ వల్ల ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం కంటే ఎక్కువ పెంచే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది.
ఇదే విషయాన్ని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణ రేటును పరిగణనలోకి తీసుకొని 3 శాతం కంటే ఎక్కువ డీఏ పెంచే అవకాశాలు అయితే లేవని కేంద్రం తేల్చి చెప్పింది. డీఏ పెంపు విషయమై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినేట్ మీటింగ్ జరగాల్సి ఉంది కానీ.. అది జరగలేదు. మళ్లీ ఎప్పుడు కేబినేట్ మీట్ ఉంటుంది.. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
7th Pay Commission will central govt employees get 3 percent da hike on recommendation
డీఏతో పాటు.. డీఆర్ ను కూడా పెంచాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. అయితే.. ద్రవ్యోల్భణ రేటు ఆధారంగానే డీఏ, డీఆర్ పెంపు ఉంటుంది. 2021లో అక్టోబర్, డిసెంబర్ మూడో త్రైమాసికంలో 5.01 శాతం ద్రవ్యోల్భణ రేటు నమోదయింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ద్రవ్యోల్భణ రేటు ఇంకా పెరిగి 6.07 కు చేరుకుంది.అందుకే.. ప్రస్తుతం ఉన్న 28 శాతం డీఏను 3 శాతానికి పెంచితే.. అది 31 అవుతుంది. ఆ తర్వాత మరోసారి 3 శాతం పెంచే అవకాశం ఉంది. దీని వల్ల.. 50 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.