Yamadharmaraju Will send Symptoms While Nearing To Passes
Yamadharmaraju : మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉన్న అంతరమే జీవితం.దీని కోసం చాలా మంది బతికినంత కాలం భయపడుతూనే బతుకుతుంటారు. తీరా మరణం దగ్గర పడిన సమయంలో జీవితంలో ఏం సాధించానని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో టెన్షన్స్, భయమే ఉంటాయి. అయితే, మనిషి మరణం దగ్గర పడే సమయంలో యమధర్మరాజు ముందునే నాలుగు సంకేతాలను పంపిస్తాడట.. అవేంటే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మనిషి పుట్టుక చావు గురించి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా వివరిస్తాడు. మనిషి పుట్టడం, మరణం అనివార్యం అని.. ఇదే సృష్టిధర్మం అని చెబుతాడు. మనిషికి మరణం ఉంటుందని, ఆత్మకు ఉండదని కూడా గీతలో వాసుదేవుడు చెప్పుకొచ్చాడు. ఆత్మ శరీరాన్ని వదిలేసిన అనంతరం మరొక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుందని సృష్టి రహస్యం తెలిపాడు.అందుకే భగవద్గీత చాలా మంది విశ్వసిస్తుంటారు. మరణం సమీపించినప్పుడు తెలిపే సంకేతాలను యమధర్మరాజు యమునా నదీ తీరంలో ఉండే అమృతుడికి చెప్పాడట..ఎందుకంటే అతనికి ఎపుడు చనిపోతానేమో అని భయపడేవాడట.. ఈ దిగులు పోగొట్టుకోవడం కోసం యమ ధర్మరాజు ప్రసన్నం కోసం చాలా కాలం తపస్సు చేశాడట..
Yamadharmaraju Will send Symptoms While Nearing To Passes
ఓ రోజు యముడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడట. దీంతో నాకు మరణం ఎప్పుడు వస్తుందో ముందే చెప్పాలని కోరాడట.. కాగా, మరణం ఎప్పుడు వస్తుందో ముందే చెప్పలేనని అందుకు గుర్తుగా కొన్ని సంకేతాలను పంపిస్తానని చెప్పాడట.. వాటిని బట్టి గుర్తుపట్టాలని సూచించాడట.. ఆ తర్వాత అమృతుడు పెళ్లిచేసుకుని హాయిగా జీవించాడు.కొంతకాలాన్ని అమృతుడి మరణం దగ్గర పడగాయమధర్మరాజు వచ్చి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో నాకు ఇచ్చిన వరం ఏమైందని అమృతుడు అడగ్గా.. చర్మం ముడతలు పడటం, వెంట్రుకలు తెల్లబడటం. పళ్ళు ఊడిపోవడం, పక్షవాతం లేదా వృద్ద్యాప్యంతో మంచానికే పరిమితం కావడం ఇవన్నీ సంకేతాలని చెప్పాడట..
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.