Yamadharmaraju Will send Symptoms While Nearing To Passes
Yamadharmaraju : మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉన్న అంతరమే జీవితం.దీని కోసం చాలా మంది బతికినంత కాలం భయపడుతూనే బతుకుతుంటారు. తీరా మరణం దగ్గర పడిన సమయంలో జీవితంలో ఏం సాధించానని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో టెన్షన్స్, భయమే ఉంటాయి. అయితే, మనిషి మరణం దగ్గర పడే సమయంలో యమధర్మరాజు ముందునే నాలుగు సంకేతాలను పంపిస్తాడట.. అవేంటే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మనిషి పుట్టుక చావు గురించి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా వివరిస్తాడు. మనిషి పుట్టడం, మరణం అనివార్యం అని.. ఇదే సృష్టిధర్మం అని చెబుతాడు. మనిషికి మరణం ఉంటుందని, ఆత్మకు ఉండదని కూడా గీతలో వాసుదేవుడు చెప్పుకొచ్చాడు. ఆత్మ శరీరాన్ని వదిలేసిన అనంతరం మరొక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుందని సృష్టి రహస్యం తెలిపాడు.అందుకే భగవద్గీత చాలా మంది విశ్వసిస్తుంటారు. మరణం సమీపించినప్పుడు తెలిపే సంకేతాలను యమధర్మరాజు యమునా నదీ తీరంలో ఉండే అమృతుడికి చెప్పాడట..ఎందుకంటే అతనికి ఎపుడు చనిపోతానేమో అని భయపడేవాడట.. ఈ దిగులు పోగొట్టుకోవడం కోసం యమ ధర్మరాజు ప్రసన్నం కోసం చాలా కాలం తపస్సు చేశాడట..
Yamadharmaraju Will send Symptoms While Nearing To Passes
ఓ రోజు యముడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడట. దీంతో నాకు మరణం ఎప్పుడు వస్తుందో ముందే చెప్పాలని కోరాడట.. కాగా, మరణం ఎప్పుడు వస్తుందో ముందే చెప్పలేనని అందుకు గుర్తుగా కొన్ని సంకేతాలను పంపిస్తానని చెప్పాడట.. వాటిని బట్టి గుర్తుపట్టాలని సూచించాడట.. ఆ తర్వాత అమృతుడు పెళ్లిచేసుకుని హాయిగా జీవించాడు.కొంతకాలాన్ని అమృతుడి మరణం దగ్గర పడగాయమధర్మరాజు వచ్చి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో నాకు ఇచ్చిన వరం ఏమైందని అమృతుడు అడగ్గా.. చర్మం ముడతలు పడటం, వెంట్రుకలు తెల్లబడటం. పళ్ళు ఊడిపోవడం, పక్షవాతం లేదా వృద్ద్యాప్యంతో మంచానికే పరిమితం కావడం ఇవన్నీ సంకేతాలని చెప్పాడట..
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.