
YS Jagan gave good news to Rythu Bazar employees
YS Jagan : వైయస్ జగన్ ప్రభుత్వం రైతు బజార్ లలో పనిచేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. విషయంలోకి వెళ్తే రైతు బజార్ లలో ఒప్పందం చేసుకుని పని చేస్తున్నావు ఉద్యోగాల జీతాలను 23% పెంచుతూ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో తాజా ఉత్తర్వులు బట్టి రైతు బజార్ లో
పనిచేసే సూపర్ వైజర్ లకి ₹18,500, ఇంకా ఎస్టేట్ అధికారులకు ₹23,000 జగన్ ప్రభుత్వం పెంచింది. ఇక పట్టణంలో పనిచేసే ఎస్టేట్ అధికారులకు ₹24,000 … సూపర్వైజర్… మరియు సెక్యూరిటీ కార్డులకు ₹15వేల రూపాయల చొప్పున పెంచడం జరిగింది. పెంచిన జీతాలు ఈ నెల నుండి అమలు కానున్నట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
YS Jagan gave good news to Rythu Bazar employees
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు సంబంధించి ప్రతి విషయంలో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. పంట కొనుగోలు విషయంలో ఇంకా అనేక విషయాలలో… వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో రైతు బజార్ నందు పనిచేసే ఉద్యోగస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
Johnny Master : చిక్రీ సాంగ్లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అసలు విషయం బయటపెట్టిన జానీ మాస్టర్…
Telangana Municipal Results 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర…
AP Govt Good news to New Pensions : ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల అంశంపై శాసనమండలి వేదికగా ప్రభుత్వం మరియు…
Telangana Municipal Polls 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని…
Rajya Sabha : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల…
Fruits : ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పండ్లే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే…
This website uses cookies.