YS Jagan : వైయస్ జగన్ ప్రభుత్వం రైతు బజార్ లలో పనిచేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. విషయంలోకి వెళ్తే రైతు బజార్ లలో ఒప్పందం చేసుకుని పని చేస్తున్నావు ఉద్యోగాల జీతాలను 23% పెంచుతూ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో తాజా ఉత్తర్వులు బట్టి రైతు బజార్ లో
పనిచేసే సూపర్ వైజర్ లకి ₹18,500, ఇంకా ఎస్టేట్ అధికారులకు ₹23,000 జగన్ ప్రభుత్వం పెంచింది. ఇక పట్టణంలో పనిచేసే ఎస్టేట్ అధికారులకు ₹24,000 … సూపర్వైజర్… మరియు సెక్యూరిటీ కార్డులకు ₹15వేల రూపాయల చొప్పున పెంచడం జరిగింది. పెంచిన జీతాలు ఈ నెల నుండి అమలు కానున్నట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు సంబంధించి ప్రతి విషయంలో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. పంట కొనుగోలు విషయంలో ఇంకా అనేక విషయాలలో… వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో రైతు బజార్ నందు పనిచేసే ఉద్యోగస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.