Categories: Newspolitics

AP Politics : ఏపీ రాజకీయాలు అన్నీ ఒకే ఒక్క వ్యక్తి పుట్టినరోజు చుట్టూ !

AP Politics : అవును.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ ప్రస్తుతం తిరుగుతున్నాయి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? వంగవీటి మోహన్ రంగా. కానీ.. ఆయన ఇప్పుడు లేరు కదా అంటారా? ఆయన బతికి ఉన్నప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవో తెలుసు కదా. ఆయన లేకున్నా కూడా ఇప్పటికీ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. అది ఆయనకు ఉన్న క్రేజ్ అంటే. వంగవీటి మోహన్ రంగా అంటూ ఒక పేరు కాదు. అది ఒక శక్తి. ఆయన గురించి బెజవాడలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. ఆయన సత్తా ఏంటో ఏపీ ప్రజలకు తెలుసు.

అందుకే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అలాగే రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన నేత. నిజానికి రంగా.. ఏపీ రాజకీయాలను ఒకప్పుడు శాసించారు. అందుకే రాజకీయ పార్టీలు అన్నీ వంగవీటి మోహన్ రంగాను తమ వ్యక్తి అని చెప్పుకొని ఓట్లు రాల్చుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఆయన జయంతి సందర్భంగా పార్టీలన్నీ ఆయన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. అసలే వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆయన అభిమానులను, అనుచరులను తమ పార్టీల వైపు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు.

ap politics

AP Politics : రాయలసేన రంగా పేరుతో జయంతి ఉత్సవాలు

ఆయన కాపు నేత కావడంతో కాపు సంఘాల నేతలు కూడా ఆయన పేరుతో జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసేన పేరిట రంగా జయంతి నిర్వహిస్తున్నారు. ఇందులో టీడీపీ నేతలు ఉన్నారు. జనసేన నేతలు కూడా ఉన్నారు. మరోవైపు వైసీపీ కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రంగా జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. అంటే.. పార్టీలన్నీ తమ రాజకీయ స్వార్థం కోసం ఆయన్ను ఇలా వాడుకుంటున్నాయి అన్నమాట. ఏది ఏమైనా.. వంగవీటి మోహన్ రంగాను తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి కానీ.. పార్టీలు ఆయన కుటుంబానికి మాత్రం రాజకీయంగా గుర్తింపును మాత్రం ఇవ్వడం లేదు.

Recent Posts

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

22 minutes ago

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…

1 hour ago

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

2 hours ago

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

2 hours ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

3 hours ago

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

4 hours ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

5 hours ago

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

6 hours ago