Chandrababu : వైసీపీలోకి కోవర్టులను దింపిన చంద్రబాబు.. ఫలిస్తున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు?

Advertisement
Advertisement

Chandrababu : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజు రోజుకూ యూటర్న్ తిరుగుతున్నాయి. అసలు ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతాడో.. ఏ పార్టీ ఎప్పుడు ఎలాంటి హామీలను ప్రకటిస్తుందో.. ఎవరికి ఎక్కడ టికెట్ ఇస్తారో.. అంటూ ఇలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఏపీలో సంక్రాంతి హడావుడి స్టార్ట్ అయింది. మధ్యలో రాజకీయ హడావుడి మొత్తం మీద ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యే టీడీపీకి వ్యూహకర్తగా చేరడంతో టీడీపీకి కొండంత బలం వచ్చినంత పని అయింది. వెంటనే ప్రశాంత్ కిషోర్ తన పని మాత్రం మొదలు పెట్టేశారు. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చుతుండటం, కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో చంద్రబాబు అటు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. వాళ్లకు గాలమేయడం స్టార్ట్ చేస్తున్నారు.

Advertisement

తెలంగాణ ఎన్నికల తర్వాత భారీగా సిట్టింగ్ లను మార్చుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో సీఎం ఉంటే.. వాళ్ల అవినీతిని ఇన్నేళ్లలో ఎందుకు అరికట్టలేకపోయారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. వైసీపీ అవినీతితో ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఏపీలో చేసిన అభివృద్ధి ఏం లేదని ప్రజలు జగన్ కు తీవ్రంగా వ్యతిరేకం అవుతున్నారు. ఒకవేళ వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే వాళ్లంతా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.

Advertisement

Chandrababu : 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మర్చితే ఎలా?

ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 80 మందికి జగన్ టికెట్ ఇవ్వకపోతే మాత్రం అందులో కనీసం 50 మంది వరకు మాత్రం టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. మిగితా వాళ్లు మాత్రం వైసీపీలోనే ఉంటూ ఆఖరి నిమిషం వరకు టీడీపీకి పని చేయబోతున్నారు. ఇలాంటి కోవర్టులను తయారు చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలను చంద్రబాబు ఆకర్షించి వాళ్లను తనకు కోవర్టులుగా తయారు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.