Akepati Subhashini : జగన్ తొడల మీద బొచ్చు పీక నువ్వెంత నీ బతుకెంత.. రోజాపై జనసేన నేత సుభాషిణి ఫైర్

Advertisement
Advertisement

Akepati Subhashini : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ పైనే చర్చ నడుస్తోంది. అది కాస్త యూటర్న్ తీసుకొని ఎటువైపో వెళ్తోంది. కొన్ని రోజులు బండారు, రోజా వైపు మళ్లింది. తాజాగా పవన్ కళ్యాణ్ పై మళ్లింది. ఆయనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జనసేన నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ నేతలకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకెపాటి సుభాషిణి.. సీఎం జగన్, మంత్రి రోజాపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసినందుకు మేము జగన్ మోహన్ రెడ్డిపై ప్రెస్ మీట్ పెట్టాం. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా. ఎందుకు మీకు భయం. ఈరోజు మహిళలకు ఎందుకు భయపడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి చేసింది వంద శాతం తప్పు. ఆయన తప్పు చేశాడని చెప్పడానికి ఈరోజు మహిళలం అందరం ప్రెస్ మీట్ పెట్టాం. దీంతో ఇప్పటి వరకు ఎప్పుడూ రాని పోలీసులు.. లోపల అడుగు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా మా భుజాల మీద ఉంటుంది.. అని ఆమె మండిపడ్డారు.

Advertisement

ఇలాంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్లకు భయపడేది లేదు. చిత్తూరు జిల్లా లీడర్లకు, టీడీపీ లీడర్లకు ధన్యవాదాలు. ఇంత లేట్ అయినా కూడా మాకు సపోర్ట్ చేశారు. న్యాయం పక్కన నిలబడ్డారు. న్యాయం గెలిచింది. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2024 లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల మీద అనవసరమైన కేసులు పెడుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతోంది. పోలీసులు మీకు నచ్చినట్టు చేయగానే కాదు. ఈ దేశంలో న్యాయస్థానం ఉంది. న్యాయం ఇంకా బతికే ఉంది. మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ క్లబ్ కు వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. న్యాయం మా వైపు ఉంది. మహిళలు అని కూడా చూడకుండా తీసుకెళ్లి జైలులో పెట్టారు. మేము తొక్కేకొద్దీ ఎదిగే వాళ్లం.. అని అధికార పార్టీకి సవాల్ విసిరారు.

Advertisement

#image_title

Akepati Subhashini : మేమూ అధికారంలోకి వస్తాం

ఎప్పుడూ మీరే అధికారంలో ఉండరు. మేమూ అధికారంలోకి వస్తాం అప్పుడు చెప్తాం మీ పని. అప్పుడు అధికారం మా చేతుల్లో ఉంటుంది. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు. అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. డైమండ్ రాణి నీకు సిగ్గుందా? పది మందికి అన్నం పెట్టే గుణం కాదు నీది. జనసేన జెండా త్వరలోనే రెపరెపలాడుతుంది. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. రైతులు కూడా మా వైపు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన ప్రభుత్వం మీది. బయటికి వస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతారా? చెప్పులతో కొట్టి మరీ పోలీసులు తరిమికొడతారు అని సుభాషిని మండిపడ్డారు.

Advertisement
Advertisement

Recent Posts

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

6 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

7 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

8 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

8 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

9 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

10 hours ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

11 hours ago