Akepati Subhashini : జగన్ తొడల మీద బొచ్చు పీక నువ్వెంత నీ బతుకెంత.. రోజాపై జనసేన నేత సుభాషిణి ఫైర్

Advertisement
Advertisement

Akepati Subhashini : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ పైనే చర్చ నడుస్తోంది. అది కాస్త యూటర్న్ తీసుకొని ఎటువైపో వెళ్తోంది. కొన్ని రోజులు బండారు, రోజా వైపు మళ్లింది. తాజాగా పవన్ కళ్యాణ్ పై మళ్లింది. ఆయనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జనసేన నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ నేతలకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకెపాటి సుభాషిణి.. సీఎం జగన్, మంత్రి రోజాపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసినందుకు మేము జగన్ మోహన్ రెడ్డిపై ప్రెస్ మీట్ పెట్టాం. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా. ఎందుకు మీకు భయం. ఈరోజు మహిళలకు ఎందుకు భయపడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి చేసింది వంద శాతం తప్పు. ఆయన తప్పు చేశాడని చెప్పడానికి ఈరోజు మహిళలం అందరం ప్రెస్ మీట్ పెట్టాం. దీంతో ఇప్పటి వరకు ఎప్పుడూ రాని పోలీసులు.. లోపల అడుగు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా మా భుజాల మీద ఉంటుంది.. అని ఆమె మండిపడ్డారు.

Advertisement

ఇలాంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్లకు భయపడేది లేదు. చిత్తూరు జిల్లా లీడర్లకు, టీడీపీ లీడర్లకు ధన్యవాదాలు. ఇంత లేట్ అయినా కూడా మాకు సపోర్ట్ చేశారు. న్యాయం పక్కన నిలబడ్డారు. న్యాయం గెలిచింది. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2024 లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల మీద అనవసరమైన కేసులు పెడుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతోంది. పోలీసులు మీకు నచ్చినట్టు చేయగానే కాదు. ఈ దేశంలో న్యాయస్థానం ఉంది. న్యాయం ఇంకా బతికే ఉంది. మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ క్లబ్ కు వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. న్యాయం మా వైపు ఉంది. మహిళలు అని కూడా చూడకుండా తీసుకెళ్లి జైలులో పెట్టారు. మేము తొక్కేకొద్దీ ఎదిగే వాళ్లం.. అని అధికార పార్టీకి సవాల్ విసిరారు.

Advertisement

#image_title

Akepati Subhashini : మేమూ అధికారంలోకి వస్తాం

ఎప్పుడూ మీరే అధికారంలో ఉండరు. మేమూ అధికారంలోకి వస్తాం అప్పుడు చెప్తాం మీ పని. అప్పుడు అధికారం మా చేతుల్లో ఉంటుంది. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు. అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. డైమండ్ రాణి నీకు సిగ్గుందా? పది మందికి అన్నం పెట్టే గుణం కాదు నీది. జనసేన జెండా త్వరలోనే రెపరెపలాడుతుంది. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. రైతులు కూడా మా వైపు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన ప్రభుత్వం మీది. బయటికి వస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతారా? చెప్పులతో కొట్టి మరీ పోలీసులు తరిమికొడతారు అని సుభాషిని మండిపడ్డారు.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

3 mins ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

1 hour ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

2 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

3 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

4 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

5 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

6 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

7 hours ago

This website uses cookies.