
PF Scheme : ఉద్యోగుల భవిష్యత్కు ఈ పథకం ఎంతో మేలు..!
PF scheme : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలలో ఉద్యోగుల భవిష్యత్కు భద్రత కల్పించడంలో ప్రావిడెంట్ ఫండ్ (PF) పథకం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పని చేసే వారి కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా ఉద్యోగ కాలం ముగిసిన తర్వాత విశ్రాంత జీవితం ఆర్థికంగా నిర్భంధంగా గడిపే అవకాశం కల్పించబడుతుంది. చిన్న మొత్తంలో జీతం పొందే ఉద్యోగులకైనా ఈ పథకం ద్వారా పదవీ విరమణ నాటికి కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం జమ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
PF Scheme : ఉద్యోగుల భవిష్యత్కు ఈ పథకం ఎంతో మేలు..!
ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలపై వార్షికంగా 8.25% వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటును ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి కొనసాగించాలని నిర్ణయించింది. ఇక ఓ వ్యక్తి నెలకు రూ.25,000 జీతం పొందుతూ, 30 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరితే, 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అంటే 30 సంవత్సరాల పాటు పీఎఫ్లో కంట్రిబ్యూషన్ చేస్తూ వస్తే, అప్పుడు ఆయన ఖాతాలో రూ.1,21,32,962 జమవుతుంది. దీనిలో ఉద్యోగి వాటా (12%)తో పాటు యజమాని కూడా సుమారు అంతే మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తారు. ఈ మొత్తం వడ్డీతో కలిసి పెరిగిపోతుంది.
ఈ లెక్కల ప్రకారం తక్కువ జీతం ఉన్నవారికీ పీఎఫ్ పథకం భవిష్యత్తులో పెద్ద భద్రతను అందించగలదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేటు పెరిగితే ఈ మొత్తం మరింత పెరగొచ్చు. దీని వలన ఉద్యోగులు తక్కువ జీతంతో కూడిన ఉద్యోగాలను కూడా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నమ్మకంగా కొనసాగించవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ పథకం ద్వారా సముదాయించే ఈ నిధి, పదవీ విరమణ తర్వాత జీవనోపాధికి పునాదిగా నిలిచే ఒక శాశ్వత సంపదగా మారుతుంది
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
This website uses cookies.