RCB : సెహ్వాగ్ చెప్పిన మాటలు నిజం అవుతాయా.. ఆర్సీబీ ఓటమితో..!
RCB : ఐపీఎల్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి, సొంత మైదానంలో పరాజయం పాలైంది. ఆర్సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మహ్మద్ సిరాజ్, ఆర్ సాయి కిషోర్ అద్భుతమైన బౌలింగ్తో ఆర్సీబీని 169 పరుగులకే కట్టడి చేశారు. ఆర్సీబీ బ్యాట్స్మెన్ లియామ్ లివింగ్స్టోన్ 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
RCB : సెహ్వాగ్ చెప్పిన మాటలు నిజం అవుతాయా.. ఆర్సీబీ ఓటమితో..!
గత సీజన్ వరకు ఆర్సీబీ తరపున సిరాజ్.. ఇప్పుడు ఆర్సీబీకి వ్యతిరేఖంగా బరిలోకి దిగి 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. దీనికి ప్రతిస్పందనగా, జోస్ బట్లర్ హాస్ సెంచరీతో గుజరాత్ 18వ ఓవర్లలోనే మ్యాచ్ గెలిచింది. ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతనితో పాటు, సాయి సుదర్శన్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క ఓటమితో ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. పంజాబ్ టీం అగ్రస్థానంలో నిలిచింది. ఇక గుజరాత్ టీం 4వ స్థానంలో నిలిచింది. అయితే, సెహ్వాగ్ అన్నట్లుగా ఆర్సీబీ అగ్రస్థానం కొన్ని రోజులే, ఇప్పడే ఫొటో తీసి పెట్టుకోండన్నట్లుగానే జరిగేలా ఉందా లేదా అనేది కొన్ని రోజుల్లో తేలిపోనుంది.
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…
This website uses cookies.