
Hyderabad : హైదరాబాదీస్కి గుడ్ న్యూస్.. ఇక ఎంచక్కా గాలిలో ఎగురుకుంటూ ఆఫీసులకి పోవచ్చు..!
Hyderabad : హైదరాబాద్లో ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతూ ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా ఆఫీసులకు చేరుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తయారు చేసి టెస్టింగ్ చేస్తుండగా, అన్నీ సక్రమంగా జరిగితే వీలైనంత తొందరలోనే ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని ఢిల్లీ, గురుగ్రాం నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తక్కువ సమయంలో సుదూర ప్రయాణాలను పూర్తి చేయడానికి ఎయిర్ టాక్సీలు సహాయపడతాయి. అలాగే దీని కోసం మీరు విమానాశ్రయానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇది కాకుండా, విమాన టిక్కెట్లతో పోలిస్తే ఎయిర్ టాక్సీ ఛార్జీలు కూడా చాలా తక్కువ. అందుకే రాబోయే రోజుల్లో ఇది ఏవియేషన్ స్టార్టప్గా పరిగణిస్తాయి.ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ త్వరలో దుబాయ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్ను ప్రారంభించనుంది. స్టార్టప్ ఈ ఏడాది ప్రారంభంలో గల్ఫ్ ఎమిరేట్స్తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ టాక్సీ 2025 నాటికి దుబాయ్లో పని చేస్తుంది. టయోటా వంటి ప్రముఖ కార్ కంపెనీ కూడా జాబీ ఏవియేషన్లో $394 మిలియన్లు పెట్టుబడి పెడుతోంది.
Hyderabad : హైదరాబాదీస్కి గుడ్ న్యూస్.. ఇక ఎంచక్కా గాలిలో ఎగురుకుంటూ ఆఫీసులకి పోవచ్చు..!
హైదరాబాద్ కి చెందిన ‘డ్రోగో డ్రోన్స్’ అనే డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ హైదరాబాద్ లో ఎయిర్ ట్యాక్సీలను నడపాలని ప్రయత్నాలు చేస్తుంది..ఆటోలు, క్యాబ్ లు ఎక్కినట్టే ఈ డ్రోన్ ట్యాక్సీల్లో ఎక్కి కూర్చొని ప్రయాణం చేయవచ్చునని అన్నారు. అలానే సిటీలో ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఈ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఈఓ యశ్వంత్ తెలిపారు. ఎయిర్ ట్యాక్సీతోపాటు అత్యవసర వైద్య సేవలు అందించడానికి ప్రణాళిలకు రూపొందిస్తున్నట్లు డ్రోగో డ్రోన్స్ సీఈవో యశ్వంత్ బొంతు తెలిపారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.