
Telangana Budget 2023-24: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు.. ఉద్యోగులకు తీపికబురు తెలియజేశారు. ఏప్రిల్ నుండి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపడుతున్నట్లు మంత్రి హరీష్ స్పష్టం చేయటం జరిగింది. ఇక ఇదే సమయంలో మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం ₹3వేలకు పెంచారు. ఏప్రిల్ నుండి సెర్చ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేస్తామని ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్ఎస్ విధానం తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాదు ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పకోచ్చారు. ఇంకా ఈ ఏడాది జూనియర్ మరియు సీనియర్ జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు ₹1000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని గత అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించడం జరిగింది.
ఈ క్రమంలో అధికారులు ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. కానీ ఆ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు బడ్జెట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మంత్రి హరీష్ ప్రకటించటంతో త్వరలోనే రెగ్యులర్ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు వరుస పెట్టి నోటిఫికేషన్ లు విడుదల… మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు తాజా ప్రకటనతో తెలంగాణ యువత కేసిఆర్ ప్రభుత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.