Telangana Polling Updates తెలంగాణలో మధ్యాహ్నం 1గంట వరకు జరిగిన పోలింగ్ శాతం ఎంతంటే...?
Telangana Polling Updates తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పోరి ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియనుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటు శాతం పెంచేందుకు అన్ని సంస్థలకు సెలవు ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో నిలుచున్న వారంతా ఓటు వేసే లా అవకాశం కల్పిస్తారు. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. ఇక ఎన్నికలు సజావుగా జరిగేందుకు 75 వేల మంది పోలీసులు బరిలో దిగారు. జిల్లాల వారీగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంత శాతం పోలింగ్ జరిగిందంటే…
హైదరాబాద్ – 20.79 శాతం
ఖమ్మం – 42.93 శాతం
జగిత్యాల – 46.14 శాతం
హనుమకొండ – 35.29 శాతం
ఆదిలాబాద్ – 41.88 శాతం
భద్రాద్రి – 39.29 శాతం
జనగాం – 44.31 శాతం
భూపాలపల్లి – 49.12 శాతం
గద్వాల్ – 49.29 శాతం
కామరెడ్డి – 40.78 శాతం
కరీంనగర్ – 40.73 శాతం
ఆసిఫాబాద్ – 42.77 శాతం
మహబూబాబాద్ – 46.89 శాతం
మహబూబ్ నగర్ – 44.93 శాతం
మంచిర్యాల – 42.74 శాతం
మెదక్ – 50.80 శాతం
మేడ్చల్ – 26.70 శాతం
ములుగు – 45.69 శాతం
నాగర్ కర్నూల్ – 39.58 శాతం
నల్గొండ – 39.20 శాతం
నారాయణపేట – 42.60 శాతం
నిర్మల్ – 41.74 శాతం
నిజామాబాద్ – 39.66 శాతం
పెద్దపల్లి – 44.49 శాతం
సిరిసిల్ల – 39.07శాతం
రంగారెడ్డి – 29.79శాతం
సంగారెడ్డి – 42.17 శాతం
సిద్దిపేట – 44.35 శాతం
సూర్యాపేట – 44.14 శాతం
వికారాబాద్ – 44.85 శాతం
వనపర్తి – 40.40 శాతం
వరంగల్ – 37.25 శాతం
యాదద్రి – 45.07శాతం పోలింగ్ నమోదయింది.
మధ్యాహ్నం 1 గంట వరకు సూర్యాపేట జిల్లాలో 44.14 శాతం పోలింగ్ నమోదైంది.సూర్యాపేట – 36.43 శాతం, తుంగతుర్తి – 52.65%,
హుజూర్ నగర్ – 48.61%,కోదాడ – 38.3%.
* నల్గొండ జిల్లాలో 39.20%
==> నల్గొండ 41.06%,
దేవరకొండ 33.4%,
మిర్యాలగూడ 39.21%, మునుగోడు 42.33%,
నకిరేకల్ 39.49%,
నాగార్జునసాగర్ 40.20 శాతం పోలింగ్ నమోదైంది.
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…
This website uses cookies.