Telangana Polling Updates తెలంగాణలో మధ్యాహ్నం 1గంట వరకు జరిగిన పోలింగ్ శాతం ఎంతంటే...?
Telangana Polling Updates తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పోరి ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియనుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటు శాతం పెంచేందుకు అన్ని సంస్థలకు సెలవు ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో నిలుచున్న వారంతా ఓటు వేసే లా అవకాశం కల్పిస్తారు. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. ఇక ఎన్నికలు సజావుగా జరిగేందుకు 75 వేల మంది పోలీసులు బరిలో దిగారు. జిల్లాల వారీగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంత శాతం పోలింగ్ జరిగిందంటే…
హైదరాబాద్ – 20.79 శాతం
ఖమ్మం – 42.93 శాతం
జగిత్యాల – 46.14 శాతం
హనుమకొండ – 35.29 శాతం
ఆదిలాబాద్ – 41.88 శాతం
భద్రాద్రి – 39.29 శాతం
జనగాం – 44.31 శాతం
భూపాలపల్లి – 49.12 శాతం
గద్వాల్ – 49.29 శాతం
కామరెడ్డి – 40.78 శాతం
కరీంనగర్ – 40.73 శాతం
ఆసిఫాబాద్ – 42.77 శాతం
మహబూబాబాద్ – 46.89 శాతం
మహబూబ్ నగర్ – 44.93 శాతం
మంచిర్యాల – 42.74 శాతం
మెదక్ – 50.80 శాతం
మేడ్చల్ – 26.70 శాతం
ములుగు – 45.69 శాతం
నాగర్ కర్నూల్ – 39.58 శాతం
నల్గొండ – 39.20 శాతం
నారాయణపేట – 42.60 శాతం
నిర్మల్ – 41.74 శాతం
నిజామాబాద్ – 39.66 శాతం
పెద్దపల్లి – 44.49 శాతం
సిరిసిల్ల – 39.07శాతం
రంగారెడ్డి – 29.79శాతం
సంగారెడ్డి – 42.17 శాతం
సిద్దిపేట – 44.35 శాతం
సూర్యాపేట – 44.14 శాతం
వికారాబాద్ – 44.85 శాతం
వనపర్తి – 40.40 శాతం
వరంగల్ – 37.25 శాతం
యాదద్రి – 45.07శాతం పోలింగ్ నమోదయింది.
మధ్యాహ్నం 1 గంట వరకు సూర్యాపేట జిల్లాలో 44.14 శాతం పోలింగ్ నమోదైంది.సూర్యాపేట – 36.43 శాతం, తుంగతుర్తి – 52.65%,
హుజూర్ నగర్ – 48.61%,కోదాడ – 38.3%.
* నల్గొండ జిల్లాలో 39.20%
==> నల్గొండ 41.06%,
దేవరకొండ 33.4%,
మిర్యాలగూడ 39.21%, మునుగోడు 42.33%,
నకిరేకల్ 39.49%,
నాగార్జునసాగర్ 40.20 శాతం పోలింగ్ నమోదైంది.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.