Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన చేయడంతో పాటు ఏపీ ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెలంగాణలోని జనసేన నాయకులు, క్రియాశీలక కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ నుంచి తెలంగాణకు మళ్లీ వలసలు పెరుగుతాయని చెప్పారు.
ఏపీలో పాలకుల దాష్టికాలు పెరిగాయని విమర్శించారు. పాలకుల దౌర్జన్యాలు తట్టుకోలేక ఏపీ నుంచి తెలంగాణకు వలసలు పెరిగిపోతాయని, అప్పుడు తెలంగాణ మళ్లీ బాధపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కులాల కొట్లాట అభివృద్ధి దిగజారిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జనసేన రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు.
ఇంత కాలం తెలంగాణకు ఎందుకు రాలేదంటే.. తెలంగాణ ప్రజలు తనను పిలవలేదని, ప్రజలు పిలిచే వరకు తాను తెలంగాణ రాజకీయాల్లోకి రాబోనని తెలిపారు. తాను తెలంగాణ ప్రజలకు రుణపడి ఉన్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ యాసను, భాషను తాను గౌరవిస్తానని పవన్ చెప్పారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.