ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సీపీఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ విచిత్ కోంకియో, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కె.గోపీనాథ్ ఈ సందర్భంగా సీఎం జగన్కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.30 లక్షల డిమాండ్ డ్రాఫ్టును అందజేశారు. సీఎం జగన్ కంపెనీ వారిని ఈ నేపథ్యంలో అభినందించారు. కార్యక్రమంలో రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ నితీరోగ్ ఫోనె ప్రాసెర్ట్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి సీపీఎఫ్ కంపెనీ సహకారం అందిస్తుందని తెలిపారు.
ఇకపోతే సీఎం జగన్ శుక్రవారం క్యాంపు ఆఫీసులో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్యంపై సీఎం అధికారులను ఆరా తీసినట్లు సమచారం.
cpf india company president, vice president met ap cm jagan
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.