ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సీపీఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ విచిత్ కోంకియో, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కె.గోపీనాథ్ ఈ సందర్భంగా సీఎం జగన్కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.30 లక్షల డిమాండ్ డ్రాఫ్టును అందజేశారు. సీఎం జగన్ కంపెనీ వారిని ఈ నేపథ్యంలో అభినందించారు. కార్యక్రమంలో రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ నితీరోగ్ ఫోనె ప్రాసెర్ట్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి సీపీఎఫ్ కంపెనీ సహకారం అందిస్తుందని తెలిపారు.
ఇకపోతే సీఎం జగన్ శుక్రవారం క్యాంపు ఆఫీసులో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్యంపై సీఎం అధికారులను ఆరా తీసినట్లు సమచారం.
cpf india company president, vice president met ap cm jagan
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.