ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సీపీఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ విచిత్ కోంకియో, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కె.గోపీనాథ్ ఈ సందర్భంగా సీఎం జగన్కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.30 లక్షల డిమాండ్ డ్రాఫ్టును అందజేశారు. సీఎం జగన్ కంపెనీ వారిని ఈ నేపథ్యంలో అభినందించారు. కార్యక్రమంలో రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ నితీరోగ్ ఫోనె ప్రాసెర్ట్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి సీపీఎఫ్ కంపెనీ సహకారం అందిస్తుందని తెలిపారు.
ఇకపోతే సీఎం జగన్ శుక్రవారం క్యాంపు ఆఫీసులో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్యంపై సీఎం అధికారులను ఆరా తీసినట్లు సమచారం.
cpf india company president, vice president met ap cm jagan
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.