Amaravati : రాజధాని అమరావతిలో ఊపందుకుంటున్న భూముల ధరలు..!!

Advertisement
Advertisement

Amaravati : 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విభజన జరిగిన ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటించడం తెలిసిందే. అయితే అమరావతి రాజధానిగా ప్రకటించడం వెనకాల కుట్ర ఉందని ప్రతిపక్ష నేతగా జగన్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం 2019 ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెర పైకి తీసుకొచ్చి అమరావతితో పాటు వైజాగ్… కర్నూలు ప్రాంతాలలో రాజధానిని విస్తరించబోతున్నట్లు తెలిపారు.

Advertisement

Land prices are gaining momentum in the capital Amaravati

జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో భూముల ధర అమాంతం పడిపోవడం జరిగింది. ఇదే సమయంలో మూడు రాజధానుల ప్రకటనపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. మరోపక్క రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో రాజధాని రైతుల ఉద్యమానికి పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగాయి. పరిస్థితి ఇలా ఉండగా మూడు రాజధానులు ప్రకటనతో పడిపోయిన అమరావతి భూముల ధరలు ఇటీవల అమాంతం పెరిగాయి.

Advertisement

దానికి కారణం చూస్తే రాజధాని ప్రాంతంలో రెండు బైపాస్‌లు రానుండటంతో ఊపందుకుంటున్నాయి.. రాజధాని గ్రామాల్లో చదరపు గజం రూ. 8 వేలు ఉండగా ప్రస్తుతం 18 వేలకు చేరింది. జాతీయ రహదార్ల అనుసంధానంతో బైపాస్‌లు ఏర్పాటుకానున్న నేపథ్యంలో రియల్‌ వ్యాపారంలో కదలికలు మొదలయ్యాయి. ఈ పరిణామంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంది. దీంతో మళ్లీ భూముల కొనుగోలుకు.. చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.

Advertisement

Recent Posts

Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!

Thirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు…

36 minutes ago

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

3 hours ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

4 hours ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

5 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

6 hours ago

Amaravati Farmers : అమరావతి రైతులకు పండగ లాంటి వార్త..!

Amaravati Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజధాని అమరావతి ( Amaravati ) నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ..…

8 hours ago