రైతు సంక్షేమం కోసం వైసీపీ సర్కారు కృషి చేస్తున్నదని, తమ సర్కారు గడిచిన రెండేళ్లలో రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి కన్నబాబు అన్నారు. మంగళవారం వ్యవసాయ అనుబంధ రంగాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్వహించిన జాతీయ స్థాయి వర్చువల్ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున మంత్రి కన్నబాబు అమరావతి నుంచి పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమీక్షా సమావేశంలో ఏపీలో వ్యవసాయ రంగంలో సర్కారు తీసుకున్న చర్యల గురించి కన్నబాబు వివరించారు.
వైసీపీ ప్రభుత్వం కొవిడ్ పాండమిక్ వేళ పెద్ద ఎత్తున పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిందని తెలిపారు. రైతు ముంగిట మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గడిచిన రెండేళ్లలో రైతులకు రూ.83వేల కోట్ల సాయం అందించినట్లు చెప్పారు. అన్నదాత సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రయారిటీ అని పేర్కొన్నారు. కొవిడ్ పాండమిక్ టైంలో దేశవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొందని, రాష్ట్రంలోనూ అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కనీస మద్దతు ధరకు రైతు వద్ద నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. గ్రామస్థాయిలోనూ రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.