YS Jagan Mohan Reddy Schemes : జగనన్న వసతి, విద్యా దీవెన వలన తన జీవితం మారిపోయిందంటూ ఎమోషనల్ అయిన ఓ స్టూడెంట్..

Advertisement
Advertisement

YS Jagan Mohan Reddy Schemes : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల చదువుల కోసం అమ్మ ఓడి, విద్యా దీవెన పథకాలని అమలు చేశారు. ఈ పథకం వలన విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా వారి చదువుకు ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకాన్ని విడతలవారీగా విద్యార్థులకు అందిస్తున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసారి విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు. ఈ క్రమంలోనే జగనన్న అందిస్తున్న విద్యా దీవెన పథకం వలన తన జీవితం మారిపోయింది అంటూ ఒక స్టూడెంట్ ఎమోషనల్ అయిపోయారు. విద్యా దీవెన సదస్సులో ఓ మీడియాతో మాట్లాడిన ఆ విద్యార్థిని కొంతమంది తల్లులు పిల్లలని చదివించలేక మధ్యలోనే చదువును ఆపేస్తుంటారు. కానీ జగనన్న పెట్టిన అమ్మఒడి, విద్యా దీవెన పథకం వలన ఎంతోమంది చదువుకుంటున్నారు…

Advertisement

కొంతమంది తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఆడపిల్లలకి వెంటనే పెళ్లిళ్లు చేస్తారు. కానీ జగనన్న విద్యా దీవెన వలన ఆడపిల్లలంతా చదువుకుంటున్నారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం చాలామంది సంతకాల కోసం తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. సచివాలయంలో కాస్ట్ సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తే వాలంటీర్లు ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తున్నారు. ఇది చాలా బెటర్. జగనన్న మరో ఐదు సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవుతుంది. మళ్లీ అధికారంలోకి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రావాలి అని ఆ విద్యార్థిని కోరుకున్నారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాల వలన స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడ్డాయి. స్టూడెంట్స్ కి ఇంతలా డెవలప్ ఉంటే తర్వాత రోజుల్లో రాష్ట్రానికి కూడా మంచి డెవలప్ ఉంటుంది.

Advertisement

వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలను, మంచి విద్యను అందిస్తున్నాయని, ఇదంతా వై.యస్.జగన్మోహన్ రెడ్డి వలనే అయిందని విద్యార్థినిలు తెలిపారు. అమ్మఒడి, విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ వలన విద్యార్థులకు చాలా అండగా ఉంది. దేశానికి వెన్నెముక రైతు అంటారు. అలాగే దేశానికి యువత కూడా వెన్నెముక లాంటివారే. ఇక జగన్ ప్రభుత్వం ముందుగా యువతను ఎక్కువగా సపోర్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని కూడా బాగా డెవలప్ చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.