YS Jagan Mohan Reddy : వైఎస్ జగన్ ఆశ్రమాల బాట… ఆ ముద్ర తొలగించుకోవడానికేనా?

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యవహార తీరుపై ప్రజెంట్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. జగన్ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారని, మూడేళ్ల ముందుగానే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారా అని అనుకుంటున్నారు. ప్రత్యర్థులకు సైతం అంతు చిక్కకుండా వ్యూహాలు మార్చుకుని జగన్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ap cm ys jagan changed his plans

YS Jagan Mohan Reddy : వరుస ఆశ్రమాల సందర్శనలో సీఎం జగన్..
వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్ అధికారంలోకి భారీ మెజార్టీతో వచ్చారు. అయితే, ఆయనపై క్రిస్టియన్ అనే ముద్ర ఉండగా, దానిని తొలగించేందుకుగాను జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థాన సందర్శన అనంతరం జగన్ ప్రజెంట్ వరుసగా ఆశ్రమాలను సందర్శిస్తున్నారు. బీజేపీ, టీడీపీ ఇటీవల జగన్ హిందూ వ్యతిరేకి అనే ప్రచారం చేసేందుకుగాను ప్రయత్నించగా, కౌంటర్ అటాక్‌గా జగన్ ఇలా చేస్తున్నారేమో అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు అంతు చిక్కకుండా జగన్ అందరి కంటే ముందుగానే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనూ ఉంది.

ap cm ys jagan changed his plans

మొత్తంగా జగన్ ఆశ్రమాల సందర్శన విషయం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నదని చెప్పొచ్చు. ఇకపోతే విజయవాడ పటమట దత్తనగర్ సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని, విశాఖ శారదా పీఠం ఆశ్రమాన్ని జగన్ సందర్శించారు. శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర తెలిపినట్లుగానే ఏపీ సీఎం జగన్ పూజలు కూడా చేశారు. గంగాస్నానం ఆచరించి శ్రద్ధతో పూజలు కంప్లీట్ చేశారు. కేవలం మాటలతోనే కాకుండా చేతలతో తాను హిందూ వ్యతిరేకిని కాదు అనే సంకేతాలను పంపించడంలో భాగంగానే జగన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారనే అభిప్రాయం వైసీపీ కార్యకర్తల ద్వారా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధితో పాటు అన్ని మతాలను గౌరవిస్తుందని జగన్ చెప్పకనే చెప్తున్నారనే పలువురు అంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ జగన్ ఇప్పటి నుంచే తన ఫోకస్‌ను అన్ని వర్గాలపై పెడుతున్నారని అర్థమవుతున్నది. ఇకపోతే ఏపీలో మంత్రి వర్గంలో మార్పులపైన వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. త్వరలో మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుస్తోండగా, ఎవరెవరికి ఉద్వాసన ఉంటుంది? ఎవరెవరు కొత్తగా కేబినెట్‌లోకి రానున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Recent Posts

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

21 minutes ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

1 hour ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

2 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

11 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

12 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

13 hours ago

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…

14 hours ago

YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్‌

YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…

15 hours ago