bjp
గుడివాడ క్యాసినో వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి పెరుగుతుంది. మంత్రి కొడాలి నానీకి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో ఆడారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్న నేపధ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఇబ్బంది పడుతుంది. ఇక దీనిపై ప్రధాన ప్రతిపక్షం ఎక్కువగా టార్గెట్ చేసి నిజ నిర్ధారణ బృందాన్ని కూడా అక్కడికి పంపింది.
అయితే టీడీపీ బృందం వెళ్ళే క్రమంలో గుడివాడ వైసీపీ తీవ్రంగానే రియాక్ట్ అయింది. టీడీపీ నేతలపై కావాలనే దాడులు చేసారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో అక్కడికి బిజెపి నేతలు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బిజెపి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్దమైంది.
అక్కడ ఏం జరిగింది ఏంటీ అనే దాని మీద నిజాలను బయట పెడతామని బిజెపి అంటుంది.దీనితో ఇప్పుడు కొడాలి నానీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి పెరుగుతుంది. టీడీపీ నేతలు తన గుడివాడలో అడుగు పెట్టలేరని కామెంట్ చేసిన నానీ… ఇప్పుడు బిజెపి విషయంలో అంతే ఘాటుగా ఉంటారా…? లేక బిజెపి విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తారా అనే ఆసక్తి పెరుగుతుంది.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.